సాక్షిత హనుమకొండ జిల్లా శాయంపేట మండలం లోని శాయంపేట మండల కేంద్రంలోని కాట్రపల్లి గ్రామంలో ఈరోజు నెహ్రూ యువజన కేంద్రం వారి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆవరణంలో సర్పంచి ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశానుసారంగా 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటికి ప్రతి పౌరుడు జెండాను ఎగురవేయాలని ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా అనే నినాదంతో నెహ్రు యువజన కేంద్రం కాట్రపల్లి నాయకుడు సునీల్ ఆధ్వర్యంలో విభజన సంఘాల అందరు కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ప్రత్యేక అధికారిగా ఎంపీడీవో కృష్ణమూర్తి సారు ఎస్సై వీరభద్రరావు సార్ గారు మరియు గ్రామ సర్పంచ్ ఒంటరి వానమ్మ వీరస్వామి గ్రామ కార్యదర్శి రవీందర్ మరియు ఎస్కే గౌస్ మాజీ మండల కో ఆప్షన్ ప్రజ్వల్ సొసైటీ అసిస్టెంట్ మేనేజర్ మరియు గ్రామ వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ అజ్మీర్ జోయ్ మరియు యువజన నాయకులు మహేష్ గ్రామస్తులు పాల్గొనడం జరిగింది…….
Related Posts
Spread the love శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థానం పీఠాధిపతి విద్యాశంకర భారతి మహాస్వామిసంతోషిమాత దేవాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన మానసా దేవి విగ్రహాన్ని ఆవిష్కరించిన స్వామీజీ సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : ప్రపంచంలో మానసిక ప్రశాంతతకు…
Spread the love 1201 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కొరకు ఏర్పాట్లు….పోలింగ్ కేంద్రాలు ఉన్న అన్ని పాఠశాలలను పంచాయతీ సెక్రెటరీలు పర్యవేక్షించాలి – జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ యస్ వెంకట్రావు. సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : పోలీస్…
Spread the love పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, పొద్దుటూరు గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తమ ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు, పొద్దుటూరు గ్రామంలో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రతి గడపకు వెళ్ళి,ప్రతి ఒక్క ఓటరు…
Spread the love బీర్ పూర్ మండల రంగ సాగర్ గ్రామానికి చెందినశకపురం నర్సయ్య గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరై శుభా కాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ .మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు మెడి శెట్టి రాజమౌళి పక్షవాతం తో…
Spread the love బీర్ పూర్ మండల నరసింహుల పల్లి గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో శ్రీ మడలేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని,ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ .ఈ సందర్భంగా ప్రజలు సుఖ…
Spread the love కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పరిధిలోని జిహెచ్ఎంసి డివిజన్లలో మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని కార్పొరేటర్లు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. 127 – రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలో… 127 – రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనిలలో…
Spread the love ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో సుభాష్ నగర్ డివిజన్ ఎస్ఆర్ నాయక్ నగర్ కు చెందిన రామినేని హన్సిక ను అభినందించి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద కూకట్పల్లి నారాయణ గర్ల్స్ కాలేజీలో ఎంపీసీ విభాగంలో…
Spread the love ఆసిఫాబాద్ జిల్లా :-కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమా దం చోటు చేసుకుం ది. రెండు బైకులు ఢీకొని ముగ్గురు వ్యక్తులు దుర్మర ణం చెందారు. ఈ విషాదకర సంఘటన బెజ్జూరు మండలం పోతే పల్లి…
Spread the love ఆగస్టు 15లోగా రుణమాఫీ చేయాలన్న హరీశ్ రావు సవాలును స్వీకరిస్తున్నానని సీఎం రేవంత్ తెలిపారు. ‘పంద్రాగస్టు లోపు రూ.2లక్షల రుణమాఫీ చేసి తీరుతాం. హరీశ్ తన రాజీనామా లేఖను రెడీగా పెట్టుకోవాలి. రైతులకు రుణమాఫీ చేయకపోతే మాకెందుకు…
Spread the love మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 40 మంది ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య. ఇంటర్మిడియెట్ పరీక్షల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో ఫెయిలైన ఏడుగురు విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడగా, ఫెయిలవుతాననే భయంతో సిద్దిపేట జిల్లా మర్కక్ మండలం…