హర్ ఘర్ తిరంగా అనే నినాదంతో నెహ్రు యువజన కేంద్రం కాట్రపల్లి నాయకుడు సునీల్

Spread the love

సాక్షిత హనుమకొండ జిల్లా శాయంపేట మండలం లోని శాయంపేట మండల కేంద్రంలోని కాట్రపల్లి గ్రామంలో ఈరోజు నెహ్రూ యువజన కేంద్రం వారి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆవరణంలో సర్పంచి ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశానుసారంగా 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటికి ప్రతి పౌరుడు జెండాను ఎగురవేయాలని ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా అనే నినాదంతో నెహ్రు యువజన కేంద్రం కాట్రపల్లి నాయకుడు సునీల్ ఆధ్వర్యంలో విభజన సంఘాల అందరు కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ప్రత్యేక అధికారిగా ఎంపీడీవో కృష్ణమూర్తి సారు ఎస్సై వీరభద్రరావు సార్ గారు మరియు గ్రామ సర్పంచ్ ఒంటరి వానమ్మ వీరస్వామి గ్రామ కార్యదర్శి రవీందర్ మరియు ఎస్కే గౌస్ మాజీ మండల కో ఆప్షన్ ప్రజ్వల్ సొసైటీ అసిస్టెంట్ మేనేజర్ మరియు గ్రామ వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ అజ్మీర్ జోయ్ మరియు యువజన నాయకులు మహేష్ గ్రామస్తులు పాల్గొనడం జరిగింది…….

Related Posts

You cannot copy content of this page