వివిధ కారణాలతో మృతి చెందిన కుటుంబాలకు

Spread the love

Kandala Vijayamma visited the families of those who died recently due to various reasons

వివిధ కారణాలతో ఇటీవల మృతి చెందిన కుటుంబాలకు పరామర్శించి ఆర్ధిక సహయాన్ని అందించిన కందాళ విజయమ్మ

సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

తిరుమలాయపాలేం మండలం తల్లంపాడు వేగినాటి కృష్ణయ్య, గుడిబోయిన లక్ష్మీ నారాయణ, కొమ్ము నాగరాజు, పొన్నేకల్ బచ్చలకూరి శ్రీను, తెల్ధార్ పల్లి బొళ్ళ లింగమ్మ, సిరికొండ లక్ష్మీ, కొప్పెర శ్రీను ,జలగం నగర్ కుర్మాచలం అంజనమ్మ, పెద్ద తండా మూడు ద్వాలీ ,

నాయుడుపేట నాశబోయిన చంద్రం, ఇందిరమ్మ కాలని పిట్టల రామకృష్ణ ,రాజీవ్ గృహకల్ప కిలారి వెంకటేశ్వర్లు, గోళ్ళపాడు అంబటి సత్తెమ్మ, తీర్ధాల మాలోత్ మాధార్, గుగులోత్ బాణీ, కామంచికల్ కోట జయరాజ్, లింగనబోయిన మంగతాయమ్మ, బుర్లా నాగమణి, జాన్ బాద్ తండా భూక్యా తులసి ,పడమటి తండా మాలోత్ భద్రమ్మ,

దారేడు బత్తిని రమణ, ఏదులాపురం పొన్నేకంటి మైసమ్మ, గోల్లగూడెం మారుతి పెద్ద వెంకన్న, బారుగూడెం షేక్ హసీన బేగం, అరేంపుల జినిక వీరబాబు, షేక్ మాధార్ బీ, మోదుగు రోశమ్మ, చింతపల్లి చాపల పుష్పమ్మ,

నాగుబండి శ్రీదేవి, ప్రసాద్ కుటుంబాలను పరామర్శించి, ఓదార్చి, మనో ధైర్యాన్ని కల్పించిన పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి సతీమణి విజయమ్మ . ఈ 30 కుటుంబాల సభ్యులకు 10,000/- రూపాయల చొప్పున ఆర్ధిక సహయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page