లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్

Spread the love

కరీంనగర్ జిల్లా మండలం వీణవంక రెడ్డిపల్లి , బ్రాహ్మణ పల్లి గ్రామాల్లో ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముసి పట్ల రేణుక రెడ్డి వైస్ ఎంపీపీ లతా బి ఆర్ ఎస్ నాయకులు తిరుపతి రెడ్డి సాధవరెడ్డి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page