జేపీఎన్సీ ఇంజనీరింగ్ కళాశాల సిల్వర్ జూబ్లీ

Spread the love

సాక్షిత : మహబూబ్ నగర్ జిల్లా ధర్మాపూర్ లోని జేపీఎన్సీ ఇంజనీరింగ్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల సంధర్భంగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తో కలిసి ఉత్తమ పార్లమెంటరీయన్ దివంగత సూదిని జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణకు హాజరైన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ , జేపీఎన్సీఈ ఛైర్మన్ రవికుమార్ తదితరులు….

Related Posts

You cannot copy content of this page