శ్రీకృష్ణ ప్రసాద్ మెమోరియల్ స్కూల్ లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం.

Spread the love

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్

శ్రీకృష్ణ ప్రసాద్ మెమోరియల్ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యతిధిగా స్కూల్ చైర్ పర్సన్ నిశిత శర్మ హజరైయ్యారు. ఈ సందర్భంగా కేక్‌లు కట్‌ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అలాగే, వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా స్కూల్ చైర్ పర్సన్ మాట్లాడారు. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా మహిళలు ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు.
కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ రాజు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page