శ్రీకృష్ణ ప్రసాద్ మెమోరియల్ స్కూల్ లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం.

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ శ్రీకృష్ణ ప్రసాద్ మెమోరియల్ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యతిధిగా స్కూల్ చైర్ పర్సన్ నిశిత శర్మ హజరైయ్యారు. ఈ సందర్భంగా కేక్‌లు కట్‌ చేసి స్వీట్లు పంపిణీ…

ఎన్ఎస్‌యూఐ నాయకులు గొల్ల జాన్ ఆధ్వర్యంలో 17వ సంవత్సరం రాజీవ్ గాంధీ మెమోరియల్ స్పోర్ట్స్‌ మీట్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ హెచ్ఎంటీ గ్రౌండ్‌లో ఎన్ఎస్‌యూఐ నాయకులు గొల్ల జాన్ ఆధ్వర్యంలో 17వ సంవత్సరం రాజీవ్ గాంధీ మెమోరియల్ స్పోర్ట్స్‌ మీట్ ప్రారంభంలో భగంగా టాస్ వేసి కబడ్డీ మ్యాచ్‌ మరియు బ్యాటింగ్ చేసి క్రికెట్ మ్యాచ్ను ప్రారంభించిన…

ప్రారంభానికి సిద్ధమైన ” కేఎం పాండు మెమోరియల్ గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ” భవనం…

ప్రారంభానికి సిద్ధమైన ” కేఎం పాండు మెమోరియల్ గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ” భవనం…బహదూర్ పల్లిలో పరిశీలించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బహదూర్ పల్లిలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ తన…

సంక్రాంతి పండుగ కానుకగా నామా మూత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా దుప్పట్ల పంపిని

Blankets sent by Nama Muthiah Memorial Trust as a Sankranti gift సంక్రాంతి పండుగ కానుకగా నామా మూత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా దుప్పట్ల పంపిని..(సాక్షిత న్యూస్)భద్రాద్రి కొత్తగూడఁ జిల్లా ,అశ్వరరావుపేట మండలం,వినాయకాపురం గ్రామంలొ MLA మెచ్చ నాగేశ్వరరావు…

You cannot copy content of this page