ప్రారంభానికి సిద్ధమైన ” కేఎం పాండు మెమోరియల్ గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ” భవనం…

Spread the love

ప్రారంభానికి సిద్ధమైన ” కేఎం పాండు మెమోరియల్ గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ” భవనం…
బహదూర్ పల్లిలో పరిశీలించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బహదూర్ పల్లిలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ తన తండ్రి స్వర్గీయ కేఎం పాండు జ్ఞాపకార్థం రూ.1 కోటి రూపాయల విరాళంతో నూతనంగా నిర్మించిన ” కేఎం పాండు మెమోరియల్ గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ” భవనం పూర్తై ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు, డివిజన్ల అధ్యక్షులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page