సంక్రాంతి పండుగ కానుకగా నామా మూత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా దుప్పట్ల పంపిని

Spread the love

Blankets sent by Nama Muthiah Memorial Trust as a Sankranti gift

సంక్రాంతి పండుగ కానుకగా నామా మూత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా దుప్పట్ల పంపిని..
(సాక్షిత న్యూస్)
భద్రాద్రి కొత్తగూడఁ జిల్లా ,అశ్వరరావుపేట మండలం,వినాయకాపురం గ్రామంలొ MLA మెచ్చ నాగేశ్వరరావు సుచన మేరకు BRS నాయకులు బిర్రం వెంకటేశ్వరరావు ఆధ్వర్యం లో సంక్రాంతి పండుగ కానుకగా నామా మూత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సుమారు 100 కుటుంబాలకి దుప్పట్ల పంపిని చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి ,ఎంపీటీసీ మారుతీ లలిత ,మందపాటి మోహన్ రెడ్డి,పార్టీ మండల కార్యదర్శి జుజ్జురి వెంకన్నబాబు, వినాయకాపురం BRS ప్రెసిడెంట్ ఉప్పల మురళి,మామెల్లవారిగూడెం BRS పార్టీ ప్రెసిడెంట్ రామిమేమి సత్యనరాయణ, తిరుమలకుంట BRS పార్టీ ప్రేసిడెంట్ చెన్నారావు,జుజ్జురి రాంబాబు,లోకం సాంబాశివరావు, ఉప్పల ప్రసాద్,పానుగంటి లక్ష్మణరావ్,గాలి రాంబాబు,నారం జగదీశ్,లకావత్ వెంకటేశ్వరరావు,జుజ్జురి సత్యనారాయణ,కుంజ బాబురావు మరియు గ్రామ యువకులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page