చీరాల,ఒంగోలు తదితర ప్రాంతాల్లో బైక్ దొంగతనాలకు పాల్పడ్డాడని

Spread the love

బాపట్ల జిల్లా…..

ఎస్.ఐ.జానీ విధుల్లో భాగంగా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అతని పేరు షేక్ వెంకన్నబాబు అని అతను చీరాల,ఒంగోలు తదితర ప్రాంతాల్లో బైక్ దొంగతనాలకు పాల్పడ్డాడని తెలిసింది.ఇప్పటివరకూ అతను దొంగిలించిన పదిహేను బైక్ లను స్వాధీనం చేసుకుని అతనిని జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తున్నాము అని తెలిపారు బాపట్ల జిల్లా చీరాల ఒకటవ పట్టణ సి ఐ మల్లిఖార్జునరావు.

ఈ కార్యక్రమంలో ఎస్ ఐ జానీ ఏఎస్ ఐ లు సిబ్బంది పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page