చీరాల,ఒంగోలు తదితర ప్రాంతాల్లో బైక్ దొంగతనాలకు పాల్పడ్డాడని

బాపట్ల జిల్లా….. ఎస్.ఐ.జానీ విధుల్లో భాగంగా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అతని పేరు షేక్ వెంకన్నబాబు అని అతను చీరాల,ఒంగోలు తదితర ప్రాంతాల్లో బైక్ దొంగతనాలకు పాల్పడ్డాడని తెలిసింది.ఇప్పటివరకూ అతను దొంగిలించిన పదిహేను బైక్ లను స్వాధీనం చేసుకుని…

You cannot copy content of this page