క్రిస్టియన్ సోదరులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న : ఎమ్మెల్యే వనమా

Spread the love

He kept his promise to the Christian brothers: Ms. Wanama

క్రిస్టియన్ సోదరులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న : ఎమ్మెల్యే వనమా


సాక్షిత : 30 లక్షల రూపాయల నిధుల తో సెంట్ ఆండ్రూస్ చర్చి సమాధులకు వెళ్ళు సీసీ రోడ్డు నిర్మాణ పనుల కోసం శంకుస్థాపన చేసిన : ఎమ్మెల్యే వనమా

పోస్ట్ ఆఫీస్ సెంటర్ లోని కొత్తగూడెం సెంట్ ఆండ్రూస్ చర్చ్ లో సుమారు 30 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సమాధులకు వెళ్ళు సిసి రోడ్డుకు శంకుస్థాపన చేసి, అనంతరం జరిగిన సభలో ప్రసంగించిన * కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు .*


ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ క్రిస్టియన్ సోదరులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం చాలా సంతోషాన్ని కలిగించిందని, ఏసుక్రీస్తు కృప వల్ల అందరు సంతోషంగా ఉండాలని, ఎవరికి ఏ కష్టం వచ్చినా కులమతాలకతీతంగా తను ముందుండి పని చేస్తానని అన్నారు.

ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ రఘు,TPO ప్రభాకర్, మేనేజర్ సత్యనారాయణ, కౌన్సిలర్లు పల్లపు లక్ష్మణ్, కోలాపురి ధర్మరాజు, రుక్మందర్ బండారి, పరమేష్ యాదవ్, వేముల ప్రసాద్, సుజాత,పాస్టర్ KN భూషణం అయ్యగారు,

బిఆర్ఎస్ నాయకులు MA. రజాక్,మసూద్, దుర్గ, కుసపాటి శ్రీను, మధుసూదన్ రావు, బొంకూరు పరమేష్, కుమారస్వామి, చర్చి కమిటీ జాన్ రవీందర్ కుమార్, సల్మాన్ రాజ్, అల్లి ప్రకాష్, ప్రభు చందర్,హిజాక్, క్లైమేట్, జాన్సన్, జీసస్ కుమార్, గ్రేస్ మేరీ, కవిత మరియు స్థానిక బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, క్రిస్టియన్ సోదరులు, సోదరీమణులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page