నిరుపేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్ – శాసనమండలి చైర్మన్ గుత్తా

Spread the love

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)

చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన ఈదుల యాదయ్య కి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరు అయిన 60 వేల రూపాయలు చెక్కు ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్వగ్రామం
ఉరుమడ్లలోని తన నివాసంలో అందజేసారు. సీఎం రిలీఫ్ ఫండ్ పథకం నిరుపేదలకు ఎంతో అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యసంఘం జిల్లా అధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, గ్రామ మాజీ ఎంపీటీసీ పోలగోని స్వామి, మర్రి రమేష్ రాచమల్ల వెంకన్న ,తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page