2k రన్ లో ప్రభుత్వ విప్ శాసన మండలి సభ్యులు శ్రీ పాడి కౌశిక్ రెడ్డి

Spread the love

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు హుజూరాబాద్ లో నిర్వహించిన 2k రన్ లో ప్రభుత్వ విప్ శాసన మండలి సభ్యులు శ్రీ పాడి కౌశిక్ రెడ్డి గారు, జడ్పీ చైర్మన్ శ్రీమతి కనుమల్ల విజయ గారు, రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బండ శ్రీనివాస్ గారితో కలిసి పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు గారు,వైస్ చైర్మన్ దేశిని స్వప్న కోటి గారు,గౌరవ కౌన్సిలర్స్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page