ఖమ్మం నగరంలో మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన

Spread the love


Former MP Ponguleti’s visit to Khammam city

ఖమ్మం నగరంలో మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం నగరంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా అల్లీపురం, కొత్తగూడెం, జెడ్పీ సెంటర్, కిన్నెరసాని థియేటర్ రోడ్, ఎస్ పార్క్ హెూటల్ రోడ్, సారధి నగర్, ఎంబీ గార్డెన్స్ ప్రాంతాలను సందర్శించారు.

ఆయా ప్రాంతాల్లో జరిగిన పలు శుభ కార్యక్రమాలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. పలు కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట మద్దినేని బేబి స్వర్ణకుమారి, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, కార్పొరేటర్లు దొడ్డా నగేష్, మలీదు జగన్, కొప్పెర ఉ పేందర్, మైనారిటీ నాయకులు ఇమామా భాయ్,

చింతమళ్ల గురుమూర్తి, మియాభాయ్, బోడ శ్రావణ్, అల్లీపురం నాగేశ్వరరావు, తోట ప్రసాద్, రమాదేవి, వట్టికూటి సైదులు గౌడ్, సర్పంచ్ పరికపల్లి శ్రీను, మేడా విజయ్, బాణాల లక్ష్మణ్, యువనేత గోపి, మొగిలిచర్ల సైదులు, విజయ రెడ్డి, చిన్నపొంగు ఉపేందర్, బాణాల ఆదిత్య, డిజే ఉపేందర్ తదితరులు ఉన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page