కొంపల్లిలో వెల్ నెస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ..

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి, పేట్ బషీరాబాద్ లో జరిగిన వెల్ నెస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆరవ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై, హాస్పిటల్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ హాస్పిటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. పేద ప్రజలకు అందుబాటుధరలలో నాణ్యమైన చికిత్స అందించాలని సంస్థ యాజమాన్యానికి ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డైరెక్టర్లు అసద్ ఖాన్, సుమన్ గౌడ్ వివేకానంద రెడ్డి, డాక్టర్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page