బహదూర్ పల్లి లో జై భవాని టిఫిన్స్ & బేకరీ ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ .

Spread the love

Former MLA Koona Srisailam Goud started Jai Bhavani Tiffins & Bakery in Bahadur Palli.

బహదూర్ పల్లి లో జై భవాని టిఫిన్స్ & బేకరీ ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ..


సాక్షిత : దుండిగల్ మున్సిపల్ పరిధిలోని బహదూర్ పల్లి లో జై భవాని టిఫిన్స్ & బేకరీ ప్రారంభోత్సవానికి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై, రిబ్బన్ కట్ చేసి బేకరీ ని ప్రారంభించారు. ఈ సందర్బంగా బేకరీ నిర్వాహకులు శ్రీశైలం గౌడ్ ని శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర నాయకులు దాసరి శ్యామ్ రావ్, స్థానిక నాయకులు శ్రీనివాస్, లింగం, భరత్, నిర్వాహకులు శ్రీనివాస్ రెడ్డి, పూలమ్మ, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page