అంతా సన్నద్దమే

Spread the love

మేమంతా సిద్ధం బస్సు యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన డిప్యూటీ సీఎం

……

సాక్షిత దేవరాపల్లి:
సిఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు నాయకులు కార్యకర్తల సారథ్యం లో బ్రహ్మరథం పట్టి , అంతా సన్నదమై విజయవంతం చేయాలని తారువ లో మండల వైసీపీ పార్టీ అధ్యక్షులు బూరె బాబురావు అధ్వర్యంలో స్థానిక నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు తెలిపారు. ఈ నెల 20 న జిల్లాలో ప్రవేశించనున్న బస్సు యాత్ర అనంతరం చోడవరం లో మధ్యాహ్న 3 గంటలకు మేము సిద్ధం బహిరంగ సభను జయప్రదం చేసేందుకు పార్టీ నాయకులు కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మాడుగుల ఎమ్మెల్యే అభ్యర్థి అనురాధ మండల ముఖ్య నాయకలు, అన్నీ గ్రామల కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page