అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి రూ.2,50,000/- విరాళం….

Spread the love


Donation of Rs.2,50,000/- for the construction of Ayyappa Swamy Temple….

అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి రూ.2,50,000/- విరాళం….

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 7వ డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీలో అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణానికి తన వంతు సహాయంగా అన్నే శ్రీనివాస్ రావు రూ.2,50,000/- ఆలయ కమిటీ సభ్యుడు డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ కు అందజేశారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆవుల జగన్ యాదవ్ నాయకులు తల్లారి సాయి ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page