నిరుపేదలకు మంచి వైద్యాన్ని అందించేందుకు తన వంతు కృషి

Spread the love

సాక్షిత : నిరుపేదలకు మంచి వైద్యాన్ని అందించేందుకు తన వంతు కృషి లో భాగంగా ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ నియోజకవర్గానికి సీతాఫమంది ప్రాంతానికి చెందిన కిషోర్ చారి,2.5 లక్షల ప్రేమలత, 1.00 లక్ష సంధ్య 1.00 లక్ష అడ్డగుట్ట ప్రాంతానికి CMRF ద్వారా మంజురైన నిధుల మంజూరు పత్రాలు (LOC) లబ్దిదారుడు దయానంద కి అందించారు. సీతాఫలమంది లోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రూ4.50లక్ష విలువజేసే LOC పత్రాలను అందించారు.. ఈ కార్యక్రమంలో తెరాసనాయకులు సీతాఫలమంది కార్పొరేటర్ కుమారి సామల హేమ మెట్టుగూడ కార్పొరేటర్ శ్రీమతి రాసురి సునీత యువ నాయకుడు తీగుళ్ల రమేశ్వర్ గౌడ్ పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page