జిల్లా కలెక్టర్ గోపి కి స్వాగతం పలికిన మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు

Spread the love

జమ్మికుంట పట్టణానికి వచ్చిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ గోపి గారికి స్వాగతం పలికిన మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు

యువతరం ఆగస్టు 24( జమ్మికుంట మండల్),

అనంతరం దళిత బంద్ పథకంతో అరికిల్ల స్రవంతి,బూడిద సమ్మక్క,బూడిద వంశీ కృష్ణ యూనిట్ గా ఏర్పడి సంయుక్త ఎంటర్ ప్రైజస్ ఎలక్ట్రానిక్స్ షాప్ ను సందర్శించిన కలెక్టర్ గోపి గారు దళిత బంద్ లబ్ధిదారులను వ్యాపార వివరాలు అడిగి తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన వ్యాపార అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదుగుతున్న లబ్ధిదారులను అభినందించారు ఈ సందర్బంగా లబ్ధిదారులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన దళిత బంద్ పథకం ద్వారా ఆర్థికంగా వారి జీవితం లో పురోగతి సాధించమని కలెక్టర్ గారికి తెలిపారు.ఈ కార్యక్రమం లో కలెక్టర్ వెంట ఎస్సీ కార్పొరేషన్ ఈడి నాగార్జున,స్పెషల్ ఆఫీసర్ సురేష్,హుజురాబాద్ ఆర్డివో రాజు, జమ్మికుంట ఎంఆర్వో రజిని,ఎంపీడీఓ కల్పన, పలువురు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page