అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం గుత్తి మండలం ఊబిచెర్ల గ్రామం నందు స్థానిక నాయకులు కార్యకర్తలతో కలసి కరపత్రాలను పంచుతూ నారా చంద్రబాబు నాయు అక్రమ అరెస్టు గురించి తెలియచేస్తు బాబుతో నేను” అని చాటి చెబుదాంఅంటూ కరపత్రాలను పంపిణీ చేసి, చంద్రబాబు నాయుడు కి మద్దతుగా 9261292612 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి అని స్థానికులకు తెలియా చేస్తున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంకట శివుడు యాదవ్ మరియు గుంతకల్లు పట్టణ అధ్యక్షుడు బండారు ఆనంద్ .ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుంకన్న; ధర్మాపురం మాజీ సర్పంచ్ కృష్ణారావు; ఊపిచర్ల ఎంపిటిసి అభ్యర్థి సుంకన్న; మాజీ ఆయకట్టు చైర్మన్ వెంకట చలపతి; మాజీ వైస్ సర్పంచ్ మాదన్న; రిటైర్డ్ కెనరా బ్యాంక్ ఆఫీసర్ కురవ జగదీష్; తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జయన్న; తెలుగు యువత సుధాకర్ నాయుడు; గిరిప్రసాద్ నాయుడు; మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ షరీఫ్; మాజీ కాలవ చైర్మన్ రమణ; తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెంకటశివుడు; రంగారెడ్డి; సాదిక్ వలి; మహేశ్వర్ రెడ్డి; ఆచారి రామంజి; లచ్చనపల్లి సురేష్; రామ్మోహన్ టిఎన్ఎస్ఎఫ్ బాల రమేష్; వాల్మీకి రాము; ధర్మాపురం ఓబుళపతి; జూటూరు రామాంజనేయులు; కదిరప్ప; మోహన్; హరిచంద్ర; గద్దల రామాంజనేయులు; సురేష్ రెడ్డి; వెంకటేష్; హరీష్; రాజు మరియు ఊబిచర్ల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది……
బాబుతో నేను అని చాటి చెబుదాం అంటూ కరపత్రాలను పంపిణీ చేసి, చంద్రబాబు నాయుడు కి మద్దతుగా 9261292612 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి
Related Posts
అక్టోబరు 3 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
SAKSHITHA NEWS అక్టోబరు 3 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు విజయవాడ: సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించడంతో పాటు ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా సమన్వయంతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జి.సృజన అధికారులను…
ఏపీలోనూ హైడ్రా తరహా వ్యవస్థను తీసుకొస్తాం: మంత్రి కొలుసు పార్థసారథి
SAKSHITHA NEWS ఏపీలోనూ హైడ్రా తరహా వ్యవస్థను తీసుకొస్తాం: మంత్రి కొలుసు పార్థసారథి అమరావతి:తెలంగాణ రాష్ట్రంలో భూకబ్జాదారులకు గుండెల్లో దడ పుట్టిస్తున్న హైడ్రా ఇప్పుడు ఏపీలో భూకబ్జాదారులకు దడ పుట్టించునుంది. అదే తరహాలో హైడ్రా వ్యవస్థ ను తీసుకొస్తామని మంత్రి పార్థసారథి…