టిడిపి జెండా నాశనం చేయడం పిరికిపంద చర్య

Spread the love

టిడిపి జెండా నాశనం చేయడం పిరికిపంద చర్య

శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం టిడిపి సమన్వయకర్త గౌతు శిరీష మందస మండలం బాలిగాం టిడిపి జెండా,దిమ్మె పగలగొట్టడంపై తీవ్రంగా ఖండించారు.అర్ధరాత్రి సమయంలో టిడిపి జెండాను దిమ్మెను నాశనం చేయడం పట్ల పశుసంవర్ధక శాఖ మంత్రి అప్పలరాజు హస్తం ఉందని ఆమె ఆరోపించారు. వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా సార్లు టిడిపి జెండాను నాశనం చేయడానికి ప్రయత్నం చేసినట్లు ఆమె తెలియజేశారు.టిడిపి జెండా నాశనం చేయడం పిరికిపంద చర్యని అన్నారు.

Related Posts

You cannot copy content of this page