అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కార్పొరేటర్ కొలుకుల జగన్ కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత ని కలిసి వినతి పత్రం

Spread the love

సాక్షిత : జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలోని. భూదేవి హిల్స్.అంజయ్య నగర్, మగ్దూం నగర్ ,సోమయ్య నగర్ ,మైసమ్మ నగర్ తదితర ప్రాంతాలలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని స్థానిక కార్పొరేటర్ కొలుకుల జగన్ కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత ని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు దీంతో స్పందించిన జనరల్ కమిషనర్ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసేలా కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో సూరారం డివిజన్ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ మాజీ కార్పొరేటర్ జి సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page