చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి: MP అనిల్ కుమార్

Spread the love

చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఇవాళ శంకర్‌పల్లి మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు MPని మర్యాదపూర్వకంగా కలిశారు. MP మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని రెండోసారి పార్లమెంటుకు పంపాలని నాయకులకు సూచించారు. ఎంపీని కలిసిన వారిలో ప్రవీణ్ కుమార్, రఘునందన్ రెడ్డి, నాగభూషణం, మణికంఠ ఉన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page