చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఇవాళ శంకర్పల్లి మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు MPని మర్యాదపూర్వకంగా కలిశారు. MP మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని…
శేరిలింగంపల్లి గడ్డ బీఆర్ఎస్ పార్టీ అడ్డా*రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం.వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ లో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో వారి నివాసంలో…
చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలి: కార్పొరేషన్ చైర్మన్ చల్లా నరసింహారెడ్డి శంకర్పల్లి: మార్చ్ 23: ( సాక్షిత న్యూస్): చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలని రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి…
ములుగు జిల్లా :దేశ చరిత్రలో తొలిసారిగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 119 కి 115 నియోజకవర్గాలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించి సీఎం కేసీఆర్ చరిత్ర స్పష్టించారని, పట్టుమని 10మంది అభ్యర్థులను ప్రకటించలేని పరిస్థితుల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయని మంత్రులు…
హాలీవుడ్ గడ్డపై తెలుగు పాట సంచలనం.. ‘నాటునాటు’కు ఆస్కార్ అవార్డు ఆస్కార్ వేదికపై ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటునాటు’ పాట గెలుపుబావుటా ఎగురవేసింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ పురస్కారాన్ని ముద్దాడింది.ఆస్కార్ దక్కించుకున్న తొలి భారతీయ గీతంగా రికార్డుకెక్కింది. సినీ చరిత్రలో…