చార్ ధామ్ యాత్ర దిగ్విజయం

Spread the love

Char Dham Yatra was a great success

చార్ ధామ్ యాత్ర దిగ్విజయంగా ముగించుకొని వచ్చిన టీజీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎం బి. కృష్ణ యాదవ్ ని శాలువా తో సన్మానించిన.

ఒప్పో ఫౌండేషన్ ( స్వచ్ఛంద సేవా సమితి) చైర్మన్ కొండా విజయ్ కుమార్.కృష్ణ యాదవ్ మాట్లాడుతూ చార్ ధామ్ యాత్ర ( దేవభూమి) విశిష్టతను గొప్పగా ఉందని ప్రజలందరూ జీవితంలో ఒక్కసారైనా చూడాలని చెప్పి కోరాడు ఈ కార్యక్రమంలో జై కృష్ణ. మహేందర్ యాదవ్. హుస్సేన్ అలీ. దామోదర్. సత్యనారాయణ. సుధాకర్ రెడ్డి. పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page