BSP ఆధ్వర్యంలో ఎచ్చెర్ల మండలంలోని చిలకపాలెంలో చైతన్య యాత్ర కార్యక్రమం నిర్వహించారు

Spread the love

Chaitanya Yatra program was organized at Chilakapalem in Etcherla mandal under the auspices of BSP

శ్రీకాకుళం జిల్లా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఎచ్చెర్ల మండలంలోని చిలకపాలెంలో చైతన్య యాత్ర కార్యక్రమం నిర్వహించారు. మొదటగా చిలకపాలెం కూడలిలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి హాజరై మాట్లాడారు ……

బహుజనులను అణగదొక్కలని కొన్ని పార్టీలు చూస్తున్నాయని, అట్టివారిని బహుజనలు ముక్తకంఠంతో తిప్పికొట్టాలన్నారు. బహుజన సమాజ్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ఓట్లు ఉన్నాయని గాని మన సత్తా చూపించడం లేదని, రాష్ట్ర ఎన్నికల్లో బహుజన పార్టీ జెండా ఎగరవేయాలన్నారు. రాజ్యాధికారం కోసం ప్రతీ ఒక్కరూ పాటుపడాలన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో బీఎస్పీ జెండా ఎగరవేయాలని సూచించారు.రాష్ట్రంలో ఎస్సి కార్పొరేషన్,ఎస్సి నిధులు సక్రమంగా అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వెనుకంజలో ఉందని మండిపడ్డారు…..

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page