అసెంబ్లీలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో స్పీకర్, మండలి చైర్మన్, వైస్ చైర్మన్ లతో

Spread the love

అసెంబ్లీలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో స్పీకర్, మండలి చైర్మన్, వైస్ చైర్మన్ లతో కలిసి పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ..

సాక్షిత : భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అసెంబ్లీ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ బండ ప్రకాష్, ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ భాను ప్రసాద్, ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు . ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా అంబేద్కర్ విగ్రహం వద్ద మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీత, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, దయానంద్ గుప్త, అసెంబ్లీ సెక్రటరీ నరసింహ చార్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page