బీ ఫారం తీసుకున్న ప్రతి అభ్యర్థి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలి: చంద్రబాబు

టీడీపీ అభ్యర్థులకు నేడు బీ ఫారాలు ఇచ్చిన చంద్రబాబు అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించిన టీడీపీ అధినేత రాష్ట్రానికి ఏం చేసాడో చెప్పుకోలేకే జగన్ డ్రామాలు ఆడుతున్నాడని విమర్శలు పెన్షన్ కుట్రలు, గులకరాయి డ్రామాలను ప్రజలు ఛీ కొట్టారని వెల్లడి

ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన కేజ్రీవాల్

రేపు విశ్వాస తీర్మానంపై అసెంబ్లీలో చర్చ.. గత మార్చిలో కూడా విశ్వాస తీర్మానం పెట్టి మెజార్టీ నిరూపించుకున్న కేజ్రీవాల్.. మరో బలపరీక్షకు సిద్ధమైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. తమ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్న కేజ్రీవాల్.

బీసీ కుల గణనపై నేడు అసెంబ్లీలో తీర్మానం

బీసీ కుల గణనపై నేడు అసెంబ్లీలో తీర్మానం హైదరాబాద్: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఎనిమిదవరోజు శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్బంగా ప్రభుత్వం బీసీ కుల గణనపై తీర్మానం ప్రవేశ పెట్టనుంది.దీనిని మంత్రి పొన్నం ప్రభాకర్…

కృష్ణా ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ సందర్భంగా భారాస ఎమ్మెల్యే

హైదరాబాద్‌: కృష్ణా ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ సందర్భంగా భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్‌ పాయింట్ ప్రజంటేషన్‌ (పీపీటీ) ఇచ్చిన తర్వాత హరీశ్‌రావుకు స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌…

తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌ వివరాలు.

తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌ వివరాలు. తెలంగాణ బడ్జెట్‌ రూ.2 లక్షల 75 వేల 891 కోట్లుఆరు గ్యారెంటీలకు రూ. 53 వేల 196 కోట్లుపరిశ్రమల శాఖకు రూ.2,543 కోట్లుఐటీ శాఖకు రూ. 774 కోట్లు2024-25…

అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి సేవాలాల్ మహారాజ్ క్రికెట్ టోర్నమెంట్ ఆహ్వానాన్ని అందించిన మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, ఎమ్మెల్యే బాలు నాయక్ తదితరులు.

ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లు

బిల్లు ప్రవేశపెట్టిన ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌
Whatsapp Image 2024 01 18 At 5.39.40 Pm

అసెంబ్లీలో ఎమ్మెల్సీగా నామినేషన్

అసెంబ్లీలో ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన అనంతరం గాంధీ భవన్ కు చేరుకున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మరియు NSUI అధ్యక్షులు బల్మూరి వెంకట్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ శ్రీమతి…

ఎమ్మెల్యే సాయన్న మృతికి అసెంబ్లీలో సంతాపం

ఎమ్మెల్యే సాయన్న మృతికి అసెంబ్లీలో సంతాపం.. ఆయన లేని లోటు తీర్చలేనిదన్న సీఎం కేసీఆర్‌ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన అనంతరం అసెంబ్లీ దివంగత కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్నకు నివాళులర్పించింది అనంతరం సభలో సీఎం కేసీఆర్‌ సంతాప తీర్మానం…

అసెంబ్లీలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో స్పీకర్, మండలి చైర్మన్, వైస్ చైర్మన్ లతో

అసెంబ్లీలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో స్పీకర్, మండలి చైర్మన్, వైస్ చైర్మన్ లతో కలిసి పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు .. సాక్షిత : భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అసెంబ్లీ…

You cannot copy content of this page