ఇచ్చాపురంలో సెల్ ఫోన్ దొంగలు రెచ్చిపోతున్నారు

Spread the love

Cell phone thieves are on the rise in Ichapuram

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో సెల్ ఫోన్ దొంగలు రెచ్చిపోతున్నారు.వృద్ధులు స్త్రీలే టార్గెట్ గా చేసుకొని ద్విచక్రవాహనం పైనుండి జారిపడిపోయినట్లు నటిస్తూ ఎవరైనా సహాయం చేయడానికి వస్తే వారి వద్దనున్న సెల్ ఫోన్ బంగారం లాంటి విలువైన వస్తువులు దొంగతనం చేసి ఉడాయిస్తున్నారు.గత మూడునెలల్లో 25కి పైగా చోరీలు జరుగుతున్నా పోలీస్ యంత్రాంగం మాత్రం పట్టిపట్టనట్లు వ్యవహారిస్తున్నారని ప్రజలు దుమ్మేత్తిపోస్తున్నారు.ఇచ్చాపురం పట్టణంలో సరైన సిసి కెమెరాలు లేకపోవడంతో దీన్నే అదునుగా తీసుకోని దొంగతనాలకు పాల్పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.ఇకనైనా ఇచ్చాపురం పోలీసుశాఖ స్పందించి దొంగలను పట్టుకోవాల్సిందిగా బాధితులు కోరుతున్నారు.

Related Posts

You cannot copy content of this page