ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు..

హైదరాబాద్, : తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాకర్ రావుపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు.…

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభుత్వం దూకుడు..

ప్రత్యేక పీపీ నియామకం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న తెలంగాణ ఫోన్ టైపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు కోసం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఫోన్ టాపింగ్ వ్యవహారంలో నలుగురిని…

ఫోన్ బాగు చేయించలేదని మనస్తాపంతో యువతి ఆత్మహత్య

మంచిర్యాల – జైపూర్ మండలం వేలాల గ్రామానికి చెందిన ప్యాగ సారక్క, స్వామి దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. అయితే కూతురు సాయిషుమా(19) సెల్ ఫోన్ బాగు చేయించమని తల్లిదండ్రులను అడిగింది, దీంతో తరచూ సెల్ఫోన్ పాడు చేస్తున్నావని తల్లి…

ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్తకోణం

ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కోణంవెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లాకు చెందినఇద్దరు కానిస్టేబుళ్లు, పట్టణంలోని హైదరాబాద్రోడ్లో వార్ రూమ్ ఏర్పాటు చేసి మిల్లర్లు, స్మగ్లర్లు,పేకాట నిర్వాహకుల కాల్ డేటా సేకరించి వసూళ్లకుపాల్పడినట్లు తేలింది. అలాగే, దాదాపు 40 మందిమహిళల వ్యక్తిగత సంభాషణలు…

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ రాజకీయ ప్రకంపనలు

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ రాజకీయ ప్రకంపనలు.. తెరపైకి వస్తున్న అసలు సూత్రధారులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గత ప్రభుత్వ పెద్దలను కుదిపేస్తుంది. ఇప్పటివరకు కేవలం పోలీసులపై ఫోకస్ చేసిన స్పెషల్ టీం త్వరలోనే రాజకీయ నాయకుల వెంట పడబోతుంది. నేతలు చెబితేనే…

ఫోన్ ఆర్డర్ చేస్తే రాయి వచ్చింది.. క్షమాపణలు చెప్పిన ఫ్లిప్‌కార్ట్

Mar 31, 2024, ఫోన్ ఆర్డర్ చేస్తే రాయి వచ్చింది.. క్షమాపణలు చెప్పిన ఫ్లిప్‌కార్ట్ఖరీదైన స్మార్ట్ ఫోన్ బుక్ చేసిన ఓ కస్టమర్ కు షాక్ తగిలింది. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ కు చెందిన ఓ వ్యక్తి ప్రముఖ ఈ- కామర్స్…

రైల్లో ఛార్జింగ్ పెట్టి మర్చి పోయి స్టేషన్ దిగారా… మీ ఫోన్ దొంగలించబడింద…పోయిన మీ ఫోన్‌ను కనిపెట్టాలా..? అయితే వెంటనే ఇలా చెయ్యండి..అంటున్నారు పోలీసులు

రైల్వే స్టేషన్లు లేదా రైళ్లలో పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన 150 మొబైల్ ఫోన్‌లను తెలంగాణ ప్రభుత్వ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకుని, ఫిబ్రవరి 15, గురువారం నాడు వాటిని అసలు యజమానులకు అప్పగించారు. తెలంగాణలో సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిఫై రిజిస్టర్ (సీఈఐఆర్)…
Whatsapp Image 2024 01 12 At 6.39.40 Pm

దరఖాస్తుల్లో తప్పులుంటే ఫోన్ చేయండి.. సీఎం రేవంత్ ఆదేశం

ప్రజా పాలన దరఖాస్తుల్లో తప్పులున్న దరఖాస్తులను పక్కన పెట్టొదు.. వారికి ఫోన్ చేసి సరైన వివరాలు సేకరించి డేటా ఎంట్రీ చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం.

ప్రజలకు సౌకర్యంగా ఫోన్ సిగ్నల్స్ సామర్థ్యం పెరిగేలా అధికారులు కృషి

ప్రజలకు సౌకర్యంగా ఫోన్ సిగ్నల్స్ సామర్థ్యం పెరిగేలా అధికారులు కృషి చేయాలి-సమస్యలను తెలిపితే.. బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ అభివృద్ధికి కేంద్రం వద్ద నా వంతు కృషి చేస్తా-కొత్త టవర్ లను ఏర్పాటు చేసే ప్రణాళికలతో ముందుకు సాగండి-ప్రైవేట్ సంస్థలతో పోటీ పడి బిఎస్ఎన్ఎల్…

నారా లోకేష్ కి ఫోన్ చేసి పరామర్శించిన రజనీకాంత్

తన మిత్రుడు చంద్రబాబు ప్రజాసంక్షేమం కోసం నిరంతరం పరితపించే గొప్ప పోరాట యోధుడని, ఈ తప్పుడు కేసులు.. అక్రమ అరెస్టులు ఆయనని ఏం చేయలేవని తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ ధీమా వ్యక్తంచేశారు. నారా లోకేష్ కి ఫోన్ చేసి పరామర్శించిన…

You cannot copy content of this page