తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకొని..

Spread the love

Celebrating Telangana National Unity Vajrotsavam..

తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకొని..


సాక్షిత : పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో …నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడమైనది. మరియు

ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది.

కావున జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్ , రాష్ట్ర నాయకులు వెంకటేశం గౌడ్ , సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, సొసైటీ చైర్మన్ లు, సొసైటీ డైరెక్టర్లు, కో ఆప్షన్ సభ్యులు, గుడి చైర్మన్ లు, గుడి డైరెక్టర్లు, టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అనుబంధ సంఘాల అధ్యక్షులు సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు సభ్యులు, మీడియా మిత్రులు మరియు కార్యకర్తలు అందరూ హాజరు కాగలరు

Related Posts

You cannot copy content of this page