గ్యాస్ ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ లో నిర్వహించిన నిరసన

గ్యాస్ ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ లో నిర్వహించిన నిరసన ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి మంత్రి హరీష్ రావు . సాక్షిత : పేద ప్రజల మీద కేంద్ర…

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు టెలీ కాన్ఫరెన్స్

భారత రాష్ట్ర సమితి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు టెలీ కాన్ఫరెన్స్ సాక్షిత : రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికలు అయిపోయిన వెంటనే ప్రతిసారి గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం కేంద్ర ప్రభుత్వానికి ఆనవాయితీగా…

ప్రగతి యాత్ర‘లో భాగంగా 10వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన

ప్రగతి యాత్ర‘లో భాగంగా 10వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన… కుత్బుల్లాపూర్ డివిజన్ లోని పలు కాలనీల్లో పాదయాత్ర… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 10వ రోజు ఎమ్మెల్యే కేపి…

పెంచిన గ్యాస్ ధరలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. కుత్బుల్లాపూర్ లో మహిళల వినూత్న నిరసన.

పెంచిన గ్యాస్ ధరలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. కుత్బుల్లాపూర్ లో మహిళల వినూత్న నిరసన… సిలిండర్ లపై పూలు చల్లి.. వెనక్కి పంపుతూ.. డౌన్ డౌన్ మోదీ అంటూ నినాదాలు… ధరలు పెంచి కేంద్రం పేదల నడ్డి విరుస్తోందన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్……

సింగారం గ్రామంలో సిలిండర్ కు పూజలు చేసి వినూత్న నిరసన

రాజన్న సిరిసిల్ల జిల్లా : ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో సిలిండర్ కు పూజలు చేసి వినూత్న నిరసన తెలిపిన ఓ యువకుడు. కేంద్ర ప్రభుత్వం పెంచిన సిలిండర్ ధరలను నిరసిస్తూ దేవరాజు అనే వ్యక్తి గ్యాస్ సిలిండర్ కు పూలదండ…

రామచంద్రపురం డివిజన్ అశోక్ నగర్ లో గత 10 సంవత్సర నుంచి ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య

సాక్షిత : రామచంద్రపురం డివిజన్ అశోక్ నగర్ లో గత 10 సంవత్సర నుంచి ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ నిర్వహించిన బస్తి దర్శన్ కార్యక్రమంలో తెలియడంతో జలమండలి ద్వారా సుమారు 11.00 లక్షల…

నిరుపేద ఆడబిడ్డ పెళ్లికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం చేసిన MLA గూడెం మహిపాల్ రెడ్డి

నిరుపేద ఆడబిడ్డ పెళ్లికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం చేసిన MLA గూడెం మహిపాల్ రెడ్డి జిన్నారం మండలం ఊట్ల గ్రామం ఎస్సీ కాలనీ కి చెందిన ఊట్ల గ్రామ పంచాయితీ పారిశుద్ధ్య కార్మికుడు బ్యాగరి భిక్షపతి యాదమ్మ కూతురు స్వాతి…

ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత ప్రజలకు కళ నేరవేరింది మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత ప్రజలకు కళ నేరవేరింది మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లి 01 మార్చ్ సాక్షిత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడ్ పల్లిలోని నివాసంలో కలిసిన ఒక మహిళ ఆనందం…

సికింద్రాబాద్ లో కిరణ్ టివిఎస్ అత్యాధునిక ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల

సికింద్రాబాద్ లో కిరణ్ టివిఎస్ అత్యాధునిక ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల సికింద్రాబాద్ 01 మార్చ్ సాక్షిత సికింద్రాబాద్ ఎమ్ జి రోడ్ల లో కిరణ్ టివివిస్ షోరూమ్ ఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రారంభించినట్లుగా టివిఎస్ కంపెనీ ఈరోజు ప్రకటించింది.…

ఇటీవల మృతి చెందిన రైతు కెసిఆర్ రైతు బీమా కొరకు పంచనామా

ఇటీవల మృతి చెందిన రైతు కెసిఆర్ రైతు బీమా కొరకు పంచనామా సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: చింతకాని మండలం నేరడ గ్రామంలో ఇటీవల మృతి చెందిన చెవుల గోపయ్య అనే రైతుకు రైతు జీవిత బీమా ఇన్సూరెన్స్ ముఖ్యమంత్రి…

You cannot copy content of this page