ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి…

ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి… రూ.25 లక్షలతో స్పోర్ట్స్ ఆక్టివిటీ బిల్డింగ్, కమ్యూనిటీ హాల్ పనులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని ఎస్ ఆర్ నాయక్ నగర్ లో రూ.25…

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని,మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

సాక్షిత : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని మున్సిపల్ గ్రౌండ్…

ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలి

ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలి -సర్పంచ్ల ఫోరం కార్యదర్శి కాయిత రాములు …….. సాక్షిత : సైదాపూర్ మండలం సైదాపూర్ మండలం లసమన పల్లి లో గ్రామీణ ప్రాంతాల్లోని యువతీ, యువకులు, మహిళలు ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని సర్పంచ్ల ఫోరం…

స్వతంత్ర భారత వజ్రోత్సవాలు పురస్కరించుకుని దేశభక్తిని జాతీయ స్ఫూర్తిని నింపే విధంగా ముగ్గుల పోటీలు

స్వతంత్ర భారత వజ్రోత్సవాలు పురస్కరించుకుని దేశభక్తిని జాతీయ స్ఫూర్తిని నింపే విధంగా ముగ్గుల పోటీలు వజ్రోత్సవ వేళ కదం తొక్కిన మహిళలు జాతీయ సమైక్యతను, దేశ ఔన్నత్యం చాటుతూ సాగిన ముగ్గుల పోటీలు ……….. సాక్షిత : సైదాపూర్ మండలం హుస్నాబాద్…

ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం లో గాయపడిన,ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ,పరామర్శించారు

ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం లో గాయపడిన ..బోయిన పల్లి తెరాసా పార్టీ సీనియర్ నాయకులు….హరనాథ్ మరియు శ్రీను లను ., ..కార్పొరేటర్ లు ముద్దం నర్సింహ యాదవ్..జూపల్లి సత్యనారాయణ వారి నివాసం వద్ద పరామర్శించారు…

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఫేస్ టు లో ఇండోర్ స్టేడియం

సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఫేస్ టు లో ఇండోర్ స్టేడియం పక్క లైన్ లో జరుగుతున్నా భూగర్భ డ్రైనేజీ పనులను కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి, నజ్మా, పర్వీన్ సుల్తానా, తదితరులు…

ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు నల్గొండ జిల్లా మునుగోడు భారీ ప్రజా దీవెన బహిరంగ సభ

సాక్షిత : ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు నల్గొండ జిల్లా మునుగోడు భారీ ప్రజా దీవెన బహిరంగ సభకు శేర్లింగంపల్లి నియోజకవర్గం నుండి ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ మరియు 124 ఆల్విన్ కాలనీ డివిజన్ నుండి కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్…

స్వర్గీయ రాజీవ్ గాంధీ 78వ జయంతి

సాక్షిత : స్వర్గీయ రాజీవ్ గాంధీ 78వ జయంతి సందర్బంగా మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండలం (బట్టపల్లి )వట్టిపల్లి గ్రామం లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి అనంతరం గ్రామా ప్రజలకు పండ్లు పంపిణి చేసిన భట్లపల్లి అసెంబ్లీ ఎలక్షన్ ఇంచార్జ్…

భారీ కాన్వాయ్ తో ప్రగతి భవన్ నుంచి మునుగోడుకు బయలుదేరిన కేసీఆర్

భారీ కాన్వాయ్ తో ప్రగతి భవన్ నుంచి మునుగోడుకు బయలుదేరిన కేసీఆర్ హైదరాబాద్‌ : మునుగోడు ప్రజా దీవెన సభకు హాజరయ్యేందుకు సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌ నుంచి బయలుదేరి వెళ్లారు. పార్టీ శ్రేణులతో కలిసి సీఎం బస్సులో వెళ్తున్నారు. పార్టీ…

విజయ్ రామ్ రెడ్డి దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు .

విజయ్ రామ్ రెడ్డి దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు .. గాజులరామారం డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు విజయ్ రామ్ రెడ్డి శ్వేత దంపతులు పెళ్లిరోజు సందర్బంగా మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE