1132 మందికి పోలీసు పతకాలు.. తెలంగాణకు 20, ఏపీకి 9

దిల్లీ: గణతంత్ర దినోత్సవాన్ని (Republic Day) పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ (MHA).. పోలీసు, ఫైర్‌ సర్వీస్‌, హోంగార్డ్‌, సివిల్‌ డిఫెన్స్‌ అధికారులకు వివిధ పోలీసు పతకాల (Police Medals)ను ప్రకటించింది.. దేశవ్యాప్తంగా 1132 మందికి గ్యాలంట్రీ/సర్వీసు పతకాలు అందజేయనుంది. ఈ మేరకు…

బడ్జెట్‌ 2024: కేంద్రం ఫోకస్‌ పెట్టనున్న కీలక అంశాలు ఇవేనా!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2024-25ను సమర్పించనున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఈ సారి మధ్యంతర బడ్జెట్‌పై అచితూచి వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించడంతో పాటు…

బడ్జెట్‌ సమావేశాలకు ముందు 140 మంది సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిలో పార్లమెంట్‌లో భద్రత

మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత చివరి పార్లమెంట్ సమావేశాలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు మంత్రి నిర్మలాసీతారామన్‌. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రత్యేక భద్రత చర్యలు చేపట్టనున్నారు. 140 మంది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ…

ఇండియా కూటమిపై మమతా బెనర్జీ సంచలన ప్రకటన

కాంగ్రెస్ తో పొత్తు లేదని తేల్చి చెప్పిన దీదీ లోక్ సభ ఎన్నికల్లో బెంగాల్ లోని 42 చోట్లా టీఎంసీ పోటీ చేస్తుందని వెల్లడి ఎన్నికల ఫలితాల తర్వాతే పొత్తుల గురించి ఆలోచిస్తామన్న దీదీ ఇండియా కూటమిలో ప్రధాన పార్టీలలో ఒకటిగా…

జయలలిత ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి చెందుతాయి

బెంగుళూరు ప్రత్యేక కోర్టు ఆదేశాలు ఎంత సంపాదించినా.. చివరకు తీసుకెళ్లేది ఏమీ లేదన్న విషయంతో పాటు.. మరణించిన తర్వాత కీర్తి ప్రతిష్ఠలు తప్పించి.. ఆస్తులు ఏమీ వెళ్లిపోయిన వ్యక్తి వెంట ఉండవన్న నిజం జయలలిత జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది.అక్రమార్జన కేసులో దివంగత…

జోడోయాత్రలో ఉద్రిక్తతలు.. రాహుల్‌ భద్రతపై కాంగ్రెస్‌ ఆందోళన

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) నేతృత్వంలో అస్సాంలో జరుగుతున్న భారత్‌ జోడో న్యాయ యాత్ర(Bharat Jodo Nyay Yatra)లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో రాహుల్ భద్రతపై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun…

మధురైలో జల్లికట్టు స్టేడియం ప్రారంభించిన సీఎం స్టాలిన్.

జల్లికట్టు కోసం దేశ చరిత్రలో తొలిసారిగా ప్రత్యేకంగా స్టేడియం నిర్మించిన ప్రభుత్వం.. స్టేడియంలో తొలిసారిగా పోటీలకు సిద్ధమైన ఆరువందల ఎద్దులు.. పాల్గొన్న నాలుగు వందల మంది యువకులు.

గడ్చిరోలి జిల్లాలో ఘన్ పూర్ గ్రామ సమీపంలో విషాదం..

ఘన్ పూర్ గ్రామ సమీపంలో వైనగంగా నదిలో పడవ బోల్తా, ఆరుగురు మహిళలు గల్లంతు.. ఇద్దరు మహిళల మృతదేహాలు లభ్యమయినట్లు గడ్చిరోలి ఎస్పీ నీలోత్పాల్ తెలిపారు. ప్రస్తుతం గల్లంతైన మహిళల కోసం గాలింపు చర్యలు చేపడతున్న పోలీసులు మరియు రెస్క్యూ టీమ్.…

రామ్ లల్లా విగ్రహానికి గుజరాత్ వజ్రాల వ్యాపారి

రామ్ లల్లా విగ్రహానికి గుజరాత్ వజ్రాల వ్యాపారిగ్రీన్ ల్యాబ్ డైమండ్ కంపెనీ యజమాని ముఖేష్ పటేల్ 11 కోట్ల రూపాయల విలువైనవజ్ర కిరీటాన్ని విరాళంగా ఇచ్చాడు.6కిలోల బరువున్న ఈ కిరీటం విలువైన రత్నాలతో అలంకరించబడింది.ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమంలో ఆయన కిరీటాన్ని అందజేశారు.

క‌ర్ణాట‌క‌లో పూజారుల‌కు ప్ర‌భుత్వం షాక్… 10 ఏళ్లుగా తీసుకున్న జీతం తిరిగి ఇవ్వాల‌ని నోటీస్

బెంగుళూరు:-కర్ణాటకలోని ఆలయ పూజారులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో ఆలయంలో పూజలు చేసే అర్చకులు 10 ఏళ్లుగా తీసుకున్న వేతనాన్ని తిరిగి ఇవ్వాలని అర్చకులందరికీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. కన్నడ పండితుడు, ప్రముఖ పూజారి హిరేమగళూరు కన్నన్ సహా పలువురికి…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE