గడపగడపకు మన ప్రభుత్వం, మైలవరం నియోజకవర్గం.

పినపాక గ్రామంలో విద్య నగరంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మన MLA వసంత కృష్ణ ప్రసాద్ తో కలసి పాల్గొన్న జి.కొండూరు మండల ZPTC మందా జక్రధరరావు (జక్రి) గడపగడపకు మన ప్రభుత్వం, మైలవరం నియోజకవర్గం. జి.కొండూరు మండలం…

విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్న సీఎం YS జగన్మోహన్ రెడ్డి

విద్యానగరంలో — విద్యాలయానికి శంకుస్థాపన చేసిన మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ *విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్న సీఎం YS జగన్మోహన్ రెడ్డి—-ZPTC మందా జక్రి *సాక్షిత : జి కొండూరు మండలం జడ్పిటిసి మందా జక్రధరరావు (జక్రి) మాట్లాడుతూ…

నగర పాలక మేయర్ డాక్టర్ శిరీషను కలిసిన వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ సభ్యులు

నగర పాలక మేయర్ డాక్టర్ శిరీషను కలిసిన వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ సభ్యులు**సాక్షిత తిరుపతి : చవితి నిమజ్జనానికి సహకరించండి కమిటీ సభ్యులు*చవితి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేపడుతాం మేయర్ డాక్టర్ శిరీష వినాయక సాగర్ అభివృద్ధి పనుల్లో భాగంగా…

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభం

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభం తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు సోమవారం నుంచి ఘనంగా ప్రారంభమ య్యాయి. మొదటిరోజు శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని సంపంగి…

వేస్ట్ మెటిరీయల్ కాలువల్లో వేస్తే చర్యలు తీసుకుంటాము – అదనపు కమిషనర్ సునీత

వేస్ట్ మెటిరీయల్ కాలువల్లో వేస్తే చర్యలు తీసుకుంటాము – అదనపు కమిషనర్ సునీత *సాక్షిత తిరుపతి : *వేస్ట్ మెటిరీయల్స్ ముఖ్యంగ బిల్డింగ్ మెటిరీయల్స్ కాలువల్లో వేస్తే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ తంబల…

ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదు..సీఎం జగన్

ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదు..సీఎం జగన్ అమరావతి: రైతు భరోసా కేంద్రాలను పౌరసరఫరాల శాఖతో అనుసంధానం చేసే అంశంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి…

శుభమస్తు” మాల్ లో ప్రత్యేక స్టాల్ ప్రారంభం

శుభమస్తు” మాల్ లో ప్రత్యేక స్టాల్ ప్రారంభం సాక్షిత, తిరుపతి: స్థానిక వి.వి.మహల్ రోడ్డులోని “శుభమస్తు” షాపింగ్ మాల్ లో “పెళ్లితంతు బొమ్మల కొలువు” పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్ ను కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి, ఐఎన్ టీయుసీ జిల్లా…

రూ.2200 కోట్లతో కొత్త రోడ్లు నిర్మాణం – తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి వెల్లడి

రూ.2200 కోట్లతో కొత్త రోడ్లు నిర్మాణం – తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి వెల్లడి * సాక్షిత, తిరుపతి బ్యూరో* : భారత మాల పరియోజన కార్యక్రమం ద్వారా తిరుపతి జిల్లాలో 2200 కోట్ల ప్రణాళికతో రెండు కొత్త రహదారులు మంజూరయ్యాయని…

దళిత వాడ సహపంక్తి భోజనాల్లో ఎమ్మెల్యే

దళిత వాడ సహపంక్తి భోజనాల్లో ఎమ్మెల్యే సంక్షేమ పథకాలు జగన్ తోనే సాధ్యమని ఉద్ఘాటన ………….. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి కార్యకర్తలుగా తామంతా ఇంటింటికీ వెళ్తుంటే ప్రజలు అనూహ్యంగా స్వాగతిస్తున్నారని కరుణాకర్ రెడ్డి తెలిపారు.ముఖ్యమంత్రి తమకు అన్ని విధాలుగా…

లాయర్లకు నిరంతర వృత్తి పరిజ్ఞానం అవసరం – శిక్షణ తరగతుల్లో 3వ జిల్లా జడ్జి వై.వీర్రాజు

లాయర్లకు నిరంతర వృత్తి పరిజ్ఞానం అవసరం – శిక్షణ తరగతుల్లో 3వ జిల్లా జడ్జి వై.వీర్రాజు ఈ సందర్భంగా ఐలు నాయకులు న్యాయవాదులు పత్తికొండ మురళి, హేమ చంద్రారెడ్డి, దేవరాజులు, మురళి, వెంకట్రామయ్య, ఏపి బార్ కౌన్సిల్ సభ్యులు సీనియర్న్యాయవాది గల్లా…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE