పోరాటం కోసం మేము సైతం

ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంరేపు అనగా 16-09-2023 తేదీన ఉదయం 9:00 గంటలకుతెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా బాబుతో నేను బాబు తోడుగా ఒక నియంత పై పోరాటం కోసం మేము…

మద్యం పట్టివేత

బ్రేకింగ్ న్యూస్కృష్ణాజిల్లా:అవనిగడ్డ చల్లపల్లిలో భారీగా మద్యం పట్టివేత బెల్ట్ దుకాణాలకు తరలిస్తున్న మద్యం పట్టివేత ప్రధాన కూడలిలో పట్టుబడిన వందకు పైగా మద్యం బాటిళ్లు పోలీస్ స్టేషనుకు తరలించిన స్పెషల్ బ్రాంచ్ పోలీసులు

ఉహించలేనంతగా తిరుపతి రోడ్లను విస్తరించాము – టీటీడీ చైర్మెన్ భూమన

తిరుపతి అభివృద్దికి పనులను చేపడుతున్నాము – మేయర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ రహదారుల విస్తరణతో తిరుపతి అభివృద్ధి – డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ తిరుపతి నగరం తిరుపతి నగరంలో ఎవ్వరూ ఉహించలేనంతగా నూతన రహదారులను తీసుకురావడమే కాకుండా అంతర్గత…

మాజీ మున్సిపల్ కమిషనర్ లవన్నకు నెల రోజులు జైలు శిక్ష, రూ.15 వేల రూపాయల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.

అమరావతి:కడప మాజీ మున్సిపల్ కమిషనర్ లవన్నకు నెల రోజులు జైలు శిక్ష, రూ.15 వేల రూపాయల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ తన ఇంటిని అక్రమంగా కూల్చారంటూ కడపకు చెందిన పద్మావతి బాయీ హైకోర్టులో కోర్టు ధిక్కరణ…

టీటీడీ రిటైర్డ్ ఉద్యోగులకూ ఇంటి స్థలాలు ఇస్తాం

ఇందుకోసం మరో 200 ఎకరాలు కేటాయించడానికి సిఎం అంగీకరించారు …టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి తిరుపతి నగరం టీటీడీ ఉద్యోగులతో పాటు రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఇంటి స్థలాలు ఇస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రకటించారు. ఈ విషయంలో…

ఆగి ఉన్న లారీని ఢీకొన్న అంబులెన్స్

తవనంపల్లి …చిత్తూరు జిల్లా. ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని ఢీకొన్న అంబులెన్స్ . నలుగురు మృతి ,మరోముగ్గురు పరిస్థితి విషమం. తవనం పల్లి మండలం తెల్లగుండ్ల పల్లి వద్ద ఘటన, వేలూరు నుంచి కిమ్స్ హాస్పిటల్ వస్తున్న అంబులెన్స్.…

గుంటూరులో ఎస్ఐ ఎంపిక పరుగు పరిక్షలో అపశృతి

గుంటూరు Breaking గుంటూరులో ఎస్ఐ ఎంపిక పరుగు పరిక్షలో అపశృతి పరుగెత్తుతూ సొమ్మసిల్లి పడిపోయిన మోహన్ అనే యువకుడు అపస్మారక స్థితి లోకి వెళ్లిన మోహన్ ను జి జి హెచ్ కి తరలింపు మోహన్ ను పరీక్షించి మృతి చెందినట్టు…

లబ్ధిదారులకు ఫించన్ల నగదు పంపిణీ

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం SC BC కాలనీ డ్వాక్రా బజార్ లో… “వైఎస్సార్ ఫించన్ కానుకా ” నూతనముగా మంజూరు చేయబడిన 429మంది లబ్ధిదారులకు ఫించన్ల నగదు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు ఫించన్ పంపిణీ చేసిన…

శ్రీ స్వామి అమ్మవార్లకు ఊయల సేవ

నంద్యాల జిల్లా శ్రీ స్వామి అమ్మవార్లకు ఊయల సేవ శ్రీశైలం ఆలయం సాక్షిత న్యూస్ సెప్టెంబర్:15:లోకకల్యాణం కోసం దేవస్థానంలో శుక్రవారం సాయంత్రం శ్రీస్వామి అమ్మవార్లకుదేవస్థానం ఊయలసేవను నిర్వహించనున్నది.ప్రతి శుక్రవారం రోజు మరియు పౌర్ణమి, మూలా నక్షత్రం రోజులలో ఈ ఊయలసేవ జరిపించబడుతోంది…

మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల విద్యార్థులు వివిధ క్రీడల్లో ప్రతిభ చాటారు

నంద్యాల జిల్లా మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల విద్యార్థులు వివిధ క్రీడల్లో ప్రతిభ చాటారు శ్రీశైలం మండలం సాక్షిత న్యూస్ సెప్టెంబర్:15: సున్నిపెంట గ్రామంలో వున్న మహాత్మ జ్యోతిరావు పూలేగురుకుల పాఠశాల నందు జరిగిన మండల స్థాయి స్కూల్ గేమ్స్…

You cannot copy content of this page