లబ్ధిదారులకు ఫించన్ల నగదు పంపిణీ

Spread the love

ప్రకాశం జిల్లా

మార్కాపురం పట్టణం SC BC కాలనీ డ్వాక్రా బజార్ లో… “వైఎస్సార్ ఫించన్ కానుకా ” నూతనముగా మంజూరు చేయబడిన 429మంది లబ్ధిదారులకు ఫించన్ల నగదు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు ఫించన్ పంపిణీ చేసిన “శాసనసభ్యులు కె.పి నాగర్జున రెడ్డి మరియు మున్సిపల్ చైర్మన్ ,వైస్ చైర్మన్ లు ,మార్కెట్ యార్డ్ చైర్మన్ ,కమిషనర్ గిరి కుమార్ & మున్సిపల్ అధికారులు,కౌన్సిలర్లు,కో ఆప్షన్ సభ్యులు,ఇంఛార్జి లు, సచివాలయం అధికారులు.
ఈ కార్యక్రమం అనంతరం ఎవరి వాడ్లల్లో వారు కౌన్సిలర్ లు, సచివాలయం కన్వీనర్ లు, వార్డు ఇన్చార్జ్ లు, సచివాలయం అధికారులు, వాలంటీర్లు “వైఎస్ఆర్ పించన్ కానుక” నగదు పంపిణీ చేయడం జరిగినది.
29 వ బ్లాక్ లో “వైఎస్ఆర్ పించన్ కానుక” కార్యక్రమంలో
షేక్ కరీంబాషా , షేక్ దూద్ పీరా, మూల కోటిరెడ్డి, శివాలయం ధర్మకర్త రాచకొండ ఆవులక్క ,షేక్ చిన్న మాబు (CM), క్రొత్త పించన్ల నగదు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.

Related Posts

You cannot copy content of this page