BRS పార్టీ తోనే ప్రజలందరికి మేలు: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్

Spread the love

BRS party is good for all people: Vikarabad MLA “Dr. Metuku Anand

BRS పార్టీ తోనే ప్రజలందరికి మేలు: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”


సాక్షిత : వికారాబాద్ జిల్లా, భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో వికారాబాద్ పట్టణంలోని అనంతగిరి పల్లి తండా కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు న్యాయవాది రమేష్ నాయక్ వారి అనుచరులు 80 మంది BRS పార్టీలో చేరారు.

ఎమ్మెల్యే బిఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి, BRS పార్టీ కోసం అందరూ కలిసి, మెలసి పని చేయాలని, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page