కాల్వపల్లి గ్రామంలో వాటర్ ప్లాంట్ ప్రారంభించిన బీర్ల ఐలయ్య

Spread the love

ఆలేరు నియోజకవర్గంలోని రాజాపేట మండలం కాల్వపల్లి గ్రామంలో బీర్ల ఫౌండేషన్ సౌజన్యం తో టిపిసిసి ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీర్ల ఐలయ్య వాటర్ ప్లాంట్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గ ప్రజలందరికి సేవ చేయడమే లక్ష్యంగా బీర్ల ఫౌండేషన్ పని చేస్తుందని తెలిపారు.నియోజకవర్గంలోని కరోనా సమయంలో ప్రతి గడపకు ఉడుత భక్తి గా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఎవరికి ఏక్కడ ఆపద వచ్చినా నేను అండగా ఉంటానాని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహేందర్ గౌడ్, కిసాన్ సేల్ రాష్ట్ర నాయకులు బుడిగి పెంటయ్య, రాష్ట్ర సర్పంచ్ ఫోరం ప్రధాన కార్యదర్శి బీర్ల శంకర్, జిల్లా నాయకులు సిలివేరు బాలరాజు, ఎస్సీ సెల్ భూపతి యాదగిరి, మాజీ మార్కెట్ డైరెక్టర్ విట్టల్ నాయక్, ఓబీసీ సెల్ అధ్యక్షుడు బొంత సుధాకర్, మహిళా అధ్యక్షురాలు అంబా భాయ్, గ్రామ శాఖ అధ్యక్షులు బింగి రమేష్, రామ్ రెడ్డి, తిరుపతి, యూత్ జిల్లా నాయకులు ఇంజా నరేష్, NSUI నాయకులు రవీందర్ నాయక్ రాంగ్ గళ్ళ అమరేందర్, మండల నాయకులు,కార్యకర్తలు, తదితరులు, పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page