కొండకల్ గ్రామంలో ప్రతి ఇంటికి జైశ్రీరామ్

శంకర్పల్లి మండలంలోని కొండకల్ గ్రామంలో ప్రతి ఇంటికి జైశ్రీరామ్ అని గ్రామ పెద్దల సహకరం తొ యువకులు రాశారు . చాలా సంవత్సరాల తరువాత అయోధ్యలోని రామ మందిరం నిర్మాణం పూర్తి చేసుకుని జనవరి 22న జరిగే శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపనకు…

అయోధ్య రామునికి భారీ లడ్డూను తయారు చేసిన హైదరాబాద్ వాసి

అయోధ్య శ్రీరామునికి నేడు భారీ లడ్డూ తరలివెళ్లనుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పికెట్ ప్రాంతానికి చెందిన శ్రీరామా కేటరింగ్ సర్వీసెస్ యజమాని నాగభూషణం 1265 కేజీల భారీ లడ్డూను తయారు చేయించారు. అయోధ్య రామమందిర నిర్మాణానికి భూమి పూజ చేసిన నుంచి ప్రేమ…

వైసీపీ కార్యకర్తలకు విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే వాసుబాబు బంపర్ ఆఫర్

సంక్రాంతి సందర్భంగా కార్యకర్తలకు కోడి, క్వార్టర్ పంపిణీ సొంత కాలేజీలో టోకెన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వాసుబాబు పోలీసులు వెళ్లడంతో కాలేజీ డోర్లు మూసివేత 400 మంది వైసీపీ కార్యకర్తలకు టోకెన్లు పంపిణీ చేసినట్లు సమాచారం

ప్రముఖ మలయాళ నటుని కుమార్తె వివాహానికి హాజరైన ప్రధాని

ప్రముఖ మలయాళ నటుడు సురేశ్ గోపీ కుమార్తె వివాహానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. సురేశ్ గోపీ పెద్ద కుమార్తె భాగ్య సురేశ్ వివాహం గురువాయుర్ ఆలయంలో బుధవారం జరిగింది. కేరళ పర్యటనలో ఉన్న మోదీ కోచ్చిలో రోడ్డు షో నిర్వహించిన…

గట్టమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రులు సీతక్క, కొండ సురేఖ

ములుగు జిల్లా సమీపంలో ఉన్న గట్టమ్మ తల్లిని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర పంచాయతీ రాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క దర్శించుకు న్నారు. ములుగు జిల్లాకు మొదటిసారిగా వచ్చిన మంత్రి…

తన్నీరు హరీష్ రావు కి జోగులాంబ వారి చిత్రపటాన్ని బహుకరించినఅలంపూర్ ఎమ్మెల్యే విజయుడు

హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో జరిగిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ సమావేశంలో భాగంగా హాజరై హరీష్ రావు కి జోగులాంబ అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి జోగులాంబ అమ్మవారి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించి ముస్లిం మత పెద్దల ప్రార్థనలో పాల్గొన్నారు.చిత్రంలో నాగర్…

కేంద్రంలో మూడోసారి మోదీ సర్కారు ఏర్పాటు చేయాలనే లక్ష్యం

కేంద్రంలో మూడోసారి మోదీ సర్కారు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌లో కేంద్ర మంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ‘వాల్ రైటింగ్ ప్రచారాన్ని’ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ‘ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్…

తాడేపల్లి లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ పోస్టర్ ను విడుదల చేసిన ఎంపీ వి. విజయసాయిరెడ్డి

తాడేపల్లి లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ పోస్టర్ ను విడుదల చేసిన ఎంపీ వి. విజయసాయిరెడ్డి , మంత్రి మేరుగు నాగార్జున, MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ .. **సాక్షిత : *ఈ నెల 19 న రాష్ట్ర చరిత్రలోనే అద్భుత…

తెలంగాణకు ఆరుగురు IPSల కేటాయింపు

తెలంగాణకు ఆరుగురు ఐపీఎస్‌లను కేంద్రం కేటాయించింది. 2022 బ్యాచ్‌కు చెందిన ఆరుగురు ఐపీఎస్ అధికారులను తెలంగాణకు కేటాయిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రానికి అయేషా ఫాతిమా, మంధారే సోహం సునీల్, సాయికిరణ్, మనన్ భట్, రాహుల్ కాంత్, రుత్విక్ సాయిలను…

ప్రపంచం గర్వించదగిన రీతిలో అంబేద్కర్‌ విగ్రహం: మంత్రి మేరుగ

విజయవాడ: ప్రపంచం గర్వించదగిన రీతిలో అంబేద్కర్‌ విగ్రహం మన రాష్ట్రంలో ఏర్పాటైందని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఈనెల 19వ తేదీన విగ్రహం ఆవిష్కరణ వైభవంగా నిర్వహిస్తామన్నారు.. తుమ్మలపల్లి క్షేత్రయ్యవారి కళాక్షేత్రంలో డా.బీ.ఆర్‌ అంబేద్కర్ రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE