వాలంటీర్లకు ఎన్నికల విధులు.. CEC క్లారిటీ*

AP: గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు ఎన్నికల విధులు అప్పగించడంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా అనుమతించొద్దని ఆదేశాలు జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఓటర్ల వేలిపై ఇంకు రాసే విధులే అప్పగించాలని స్పష్టం…

ఎల్వెర్తి పాఠశాలలో ఘనంగా వసంత పంచమి ఉత్సవాలు

శంకర్‌పల్లి: ఫిబ్రవరి 14: ( సాక్షిత న్యూస్): శంకర్‌పల్లి మండల పరిధిలోని ఎల్వెర్తి గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బుధవారం వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శాంతి.. సరస్వతి మాత చిత్రపటానికి పూలమాలలు వేశారు.…

శంకర్ పల్లి మండలం లో జన్వాడలో తీవ్ర ఉద్రిక్తత

ప్రార్థన మందిరం ముందు రోడ్డు విషయంలో తలెత్తిన గొడవ. ఫిబ్రవరి 14 తెలంగాణ శంకర్ పల్లి : (సాక్షిత న్యూస్) జన్వాడలో రోడ్డు వేస్తుండగా తలెత్తిన గొడవ చిలికి చిలికి గాలి వానలా మారింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకొగా…

శంకర్‌పల్లి నూతన కమిషనర్ జి శ్రీనివాస్ కు స్వాగతం పలికిన మున్సిపల్ సిబ్బంది

శంకర్‌పల్లి: ఫిబ్రవరి 14: ( సాక్షిత న్యూస్): శంకర్‌పల్లి మునిసిపల్ నూతన కమిషనర్ జి శ్రీనివాస్ బుధవారం ఆయన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. పాత కమిషనర్ జ్ఞానేశ్వర్ కు మునిసిపల్ సిబ్బంది వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ…

నా మొదటి ఓటు చంద్రబాబుకే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన టిడిపి నేతలు

నా మొదటి ఓటు చంద్రబాబుకే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన టిడిపి నేతలు… నా మొదటి ఓటు అభివృద్ధికె నా మొదటి ఓటు చంద్రబాబుకే అనే ప్రచార కార్యక్రమాన్ని జంగారెడ్డిగూడెం లోని 5వ వార్డు కౌన్సిలర్ కరుటూరి రమాదేవి ఇంటి వద్ద టిడిపి…

కాళేశ్వరం ఈఎన్సీకి నోటీసు

మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి పరస్పర విరుద్ధ ధ్రువీకరణలు ఎందుకు ఇచ్చారో వివరణ తెలపాలంటూ కాళేశ్వరం ఎత్తిపోతల ఇంజినీర్ ఇన్ చీఫ్‌కు నీటిపారుదల శాఖ నోటీసు జారీ చేసింది. బ్యారేజీ నిర్మాణంలో లోపాలకు, పని పూర్తికాకుండానే పూర్తయినట్లు…

TG అక్షరాలు ఉండాలన్నది నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష: సీఎం రేవంత్‌

తెలంగాణ తల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు, వాహనాల రిజిస్ట్రేషన్‌ కోడ్‌ను టీజీగా ప్రకటించడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ‘ఎక్స్‌'(ట్విటర్‌) వేదికగా స్పందించారు.. ”ఒక జాతి అస్తిత్వానికి చిరునామా భాష, సాంస్కృతిక వారసత్వమే. దాన్ని సమున్నతంగా నిలబెట్టాలనే సదుద్దేశంతోనే ‘జయ జయహే…

కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయండి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి

దేశ రాజధాని ఢిల్లీలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి , ఎంపీ రాములు తో కలిసి సెంట్రల్ స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ సంజయ్ కుమార్ కి గద్వాల నియోజకవర్గంలో కేంద్రీయ విద్యాలయం మరియు జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు…

అరెస్టు చేస్తారని ఎంపీ, ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల పరిస్థితేంటి?: ఏపీ హైకోర్టు

అమరావతి: తెదేపా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణలో భాగంగా ఏపీ హైకోర్టు (AP High Court) తీవ్ర వ్యాఖ్యలు చేసింది.. అరెస్టు చేస్తారని ఎంపీ, ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల సంగతేంటని ప్రశ్నించింది.. ”ఏడేళ్లలోపు జైలు…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE