అంకాలమ్మ తల్లి దేవస్థానo

పల్నాడు వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం చిన్నకొండాయపాలెం గ్రామంలో వీర్ల అంకాలమ్మ తల్లి దేవస్థాన పున ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన *వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు* వారితో పాటు…

మదర్స్ డే

ఘనంగా”” మాతృదినోత్సవ “” వేడుకలు…బాపట్ల స్థానిక అంబేడ్కర్ నగర్,రక్షణ సైన్యం వెట్టివారిపాలెం కోర్ సేనాస్థానం నందు తల్లుల ఆదివారం పురస్కరించుకుని కెప్టెన్ యమ్ .ఆనందకుమార్ ,రాజకుమారి ల అధ్యక్షతన ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి సంఘ పెద్దలు సహకారం అందించి,ప్రతి తల్లిని ఘనంగా…

అన్నదాత సుఖీభవ*

*అన్నదాత సుఖీభవ* *196వ రోజు అన్న క్యాంటీన్* స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి శత జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ *నారా చంద్రబాబు నాయుడు* గారి పిలుపు మేరకు పేద ప్రజల ఆకలి తీర్చాలన్న సంకల్పంతో *బాపట్ల…

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చేందుకు చర్యలు చేపట్టాం” – మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి*

*”అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చేందుకు చర్యలు చేపట్టాం” – మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి* *SPS నెల్లూరు జిల్లా:* తేది:14-05-2023 *నిన్న, శనివారం నాడు, సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం, ఈదూరు…

ముగిసిన బి ఎడ్ పరీక్షలు

పల్నాడు జిల్లా వినుకొండలోని స్థానిక గవర్నమెంట్ డిగ్రీ కాలేజిలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బి ఎడ్ నాల్గవ సెమిస్టర్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ముగిచాయని, మొత్తం విద్యార్థిని, విద్యార్థులు 104 మందికి గాను 90 మంది…

విద్యుత్ ఘాతానికి 80 గొర్రెలు మృతి

*విద్యుత్ ఘాతానికి 80 గొర్రెలు మృతి.* *పల్నాడు జిల్లా.* క్రోసూరు మండలం బలెమర్రు గ్రామంలో పంట పొలంలో విద్యుత్ ఘాతానికి 80 గొర్రెలు మృతి చెందాయి. మండలంలోని విప్పర్ల గ్రామానికి చెందిన గొర్రెల కాపర్లు 80 గొర్లను సమీపంలోని బలెమర్రు గ్రామం…

మాణ్యం జిల్లాలో ఏనుగులు

మన్యం జిల్లాలో మొత్తం 18 ఏనుగులు సంచరిస్తున్నాయి.. ప్రస్తుతం మరణించిన ఏనుగుల బృందంలో మొత్తం ఆరు ఏనుగులు ఉండగా భామిని వద్ద జరిగిన కరెంట్ షాక్ ప్రమాదంలో 4 ఏనుగులు మరణించాయి

సబ్సిడీ ని సద్వినియోగం చేసుకోండి

ఫోటో రైట్ అఫ్: కొత్తగూడ, మే09(న్యూస్): ఉమ్మడి కొత్తగూడ మండలంలోని ఎస్సి, ఎస్టి విద్యుత్ వినియోగదారులకు 101 యూనిట్ల లోపు వారు కుల ధ్రువీకరణ పత్రం స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయంలో అందచేసి సబ్సిడీ పొందాలని, కుల ధ్రువీకరణ పత్రం అందచేయకపోతే…

వంగూర్ మండల కేంద్రంలో అక్రమ ఇసుకను అరికట్టని అధికారులు

నాగర్ కర్నూల్ జిల్లా *వంగూర్ మండల కేంద్రంలో అక్రమ ఇసుకను అరికట్టని అధికారులు* *ఒక ఉన్నత అధికారి కనుసగల్లో విచ్చలవిడిగా సాగుతున్న అక్రమ ఇసుక రవాణా* *కోనాపూర్ గ్రామంలో అక్రమ ఇసుక ట్రాక్టర్ ను పట్టుకున్న గ్రామస్తులు* *ప్రతిరోజు 100 డయల్…

స్వాతంత్ర సమరయోధుడికి ఘన నివాళి

ఆందోల్ నియోజకవర్గం టేక్మాల్ మండల కేంద్రంలో స్వాతంత్ర సమరయోధులు చల్లా వీర్సంగప్ప ఇటీవల మృతి అనారోగ్యం కారణంగా మరణించడం జరిగింది.వారి కుటుంబాన్ని సోమవారం నాడు పరామర్శించి సంగప్ప కుమారుడు అడిగప్ప ను మాట్లాడి వీర్ సంగప్ప గారి గతాన్ని గుర్తు చేసుకున్నారు.

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE