కళతప్పిన కులవృత్తులకు జీవం పోసిన నేత సీఎం కేసీఆర్ : ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు , ఎమ్మెల్యే కేపీ వివేకానంద ..

తెలంగాణ యువతకు ఉపాధి, నైపుణ్యాలను పెంచేందుకు బీసీ బంధు వంటి సంక్షేమ పథకాలతో కళ తప్పిన కులవృత్తులకు జీవం పోసిన నాయకుడు సీఎం కేసీఆర్ అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు , ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. కొంపల్లి…

అవినీతికి అడ్డ మంత్రి జగదీశ్వర్ రెడ్డి

మంత్రి జగదీశ్వర్ రెడ్డి అవినీతికి నిలయంగా మారాడని బీఎస్పీ సూర్యాపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జానయ్య యాదవ్ అన్నారు. సూర్యాపేట పట్టణంలోని బీఎస్పీ పార్టీ కార్యాలయంలో పలు గ్రామాలకు చెందిన నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి…

సబ్ కా సాత్ సబ్ కా వికాస్ సబ్ కా విశ్వాస్ బిజెపితోనే సాధ్యం-ఎంపీపీ వైయస్సార్

తెలంగాణ రాష్ట్ర బిజెపి పార్టీ కార్యాలయంలో నిన్న జరిగినటువంటి సూర్యాపేట బహిరంగ సభ లో బిజెపి అధికారంలోకి వస్తే తెలంగాణనికి బిసి ముఖ్యమంత్రినినే చేస్తానని ప్రకటించడం తో రాజ్యసభ సభ్యులు, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ , బిజెపి…

మాట తప్పని మడమతిప్పని నేత సీఎం కెసిఆర్ : ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు , ఎమ్మెల్యే కేపీ వివేకానంద …

ప్రజా శ్రేయస్సు, సంక్షేమం కోసం ఎన్ని నిధులైనా వెచ్చిస్తూ మాట తప్పని మడమతిప్పని నేత ఎవరైనా ఉన్నారంటే అది సీఎం కేసీఆర్ గారేనని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు , ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. కొంపల్లి లోని ఎమ్మెల్యే…

ప్రజల సంక్షేమాన్ని ఏనాడు మరవని పార్టీ బిఆర్ఎస్ : ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు , ఎమ్మెల్యే కేపీ వివేకానంద

ప్రజల సంక్షేమాన్ని ఏనాడు మరువని పార్టీ తెలంగాణలో ఏదైనా ఉందంటే అది కేవలం టిఆర్ఎస్ పార్టీయేనని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. కొంపల్లి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన 126 –…

భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా TRS పార్టీ ప్రజాప్రతినిధులు, వివిధ కాలనీల ప్రజలు, సంక్షేమ సంగం సభ్యులు, TRS పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు భౌరంపేట్ గ్రామ నాయకులు, యువకులు,…

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు కాలనీలకు చెందిన ప్రజలు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

త్రిపుర గవర్నర్ గా నియమితులైన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఇంద్రసేనారెడ్డి

త్రిపుర గవర్నర్ గా నియమితులైన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఇంద్రసేనారెడ్డి కి రాష్ట్ర ఎంపీపీల పోరం అధ్యక్షులు రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షులు ఘట్కేసర్ మండల్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి * మర్యాదపూర్వకంగా కలిసి…

డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఇంటింటి ప్రచారం

కరోనా సమయంలో కూడా అందుబాటులో ఉన్నామని వెల్లడి * స్థానికుల నుంచి మంచి స్పందన * పద్మారావు కు పూర్తి మద్దతు తెలిపిన వివిధ సంఘాల నేతలుసాక్షిత సికింద్రాబాద్ : సికింద్రాబాద్ ప్రజల సంక్షేమమే పరమావధిగా వ్యవహరిస్తున్నామని, నిరంతరం ప్రజలకు సేవలను…

పటాన్ చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోకి కొనసాగుతున్న చేరికలు

బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన తెల్లాపూర్ నాయకులు సాక్షిత : పటాన్ చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ లోని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నైబర్హుడ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మందాడ నరేందర్ రెడ్డి మరియు సీనియర్ నాయకులు నవారి ప్రభాకర్…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE