ప్రజల సంక్షేమాన్ని ఏనాడు మరవని పార్టీ బిఆర్ఎస్ : ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు , ఎమ్మెల్యే కేపీ వివేకానంద

Spread the love

ప్రజల సంక్షేమాన్ని ఏనాడు మరువని పార్టీ తెలంగాణలో ఏదైనా ఉందంటే అది కేవలం టిఆర్ఎస్ పార్టీయేనని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. కొంపల్లి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన 126 – జగద్గిరిగుట్ట కార్పొరేటర్, ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ జగద్గిరిగుట్ట డివిజన్లో గత తొమ్మిదేళ్ల కాలంలో కోట్లాది రూపాయలతో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలందరికీ వివరిస్తూ నాయకులంతా కలిసికట్టుగా పనిచేస్తే కుత్బుల్లాపూర్లో తిరిగి గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు మహిళా నాయకురాలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 10 28 At 3.56.58 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page