[1:04 PM, 4/27/2024] Sakshitha: సంక్షేమాన్ని మరిచి ప్రతిపక్ష పార్టీలను తిట్టడమే పనిగా పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో బొక్క బొర్లా పడడం ఖాయం : ఎంపీ రాగిడి లక్ష్మారెడ్డి …[1:07 PM, 4/27/2024] Sakshitha: *సాక్షిత *…
కాకినాడ: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను కాకినాడ మత్స్యకారులు కలిశారు. నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. కాకినాడలో అత్యధిక జనాభా కలిగిన మత్స్యకారుల సంక్షేమాన్ని జగన్ ప్రభుత్వం గాలికొదిలేసిందన్నారు.. కుర్చీలేని కార్పొరేషన్ ఏర్పాటుచేసి ఎటువంటి నిధులు కేటాయించకుండా తీవ్రంగా…
ప్రజల సంక్షేమాన్ని ఏనాడు మరవని పార్టీ బిఆర్ఎస్ : ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు , ఎమ్మెల్యే కేపీ వివేకానంద
ప్రజల సంక్షేమాన్ని ఏనాడు మరువని పార్టీ తెలంగాణలో ఏదైనా ఉందంటే అది కేవలం టిఆర్ఎస్ పార్టీయేనని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. కొంపల్లి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన 126 –…