త్రిపుర గవర్నర్ గా నియమితులైన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఇంద్రసేనారెడ్డి

Spread the love

త్రిపుర గవర్నర్ గా నియమితులైన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఇంద్రసేనారెడ్డి కి రాష్ట్ర ఎంపీపీల పోరం అధ్యక్షులు రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షులు ఘట్కేసర్ మండల్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి * మర్యాదపూర్వకంగా కలిసి పూల గుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఎంపీపీ మాట్లాడుతూ
దశాబ్దాలుగా బిజెపి విస్తరణ కోసం, ప్రజా సంక్షేమం కోసం సైద్ధాంతిక నిబద్ధతతో ఎమ్మెల్యేగా, పార్టీ అధ్యక్షునిగా వారు చేసిన కృషి ఈ తరం నాయకులకు కూడా ఎంతో స్ఫూర్తిదాయకమైనది అని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బసవరాజు గౌడ్ కృష్ణ నరేష్ శివ నాయక్ బాబు అనిల్ గౌడ్ అశోక్ శివ సాయి పవన్ తదితరులు పాల్గొన్నారు

Whatsapp Image 2023 10 21 At 3.09.40 Pm
Print Friendly, PDF & Email

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page