ఐపీఎల్లోనే కాదు… ఖమ్మం రాజకీయాల్లోనూ సంచలనాలు నమోదుకాబోతున్నాయ్….!

: మా అజెండా బీఆర్ఎస్ అభ్యర్థులని ఓడించడమే సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఐపీఎల్ మ్యాచ్లో రింకూ సింగ్ చివరి ఓవర్లో ఐదు బంతులకు వరుసగా ఐదు సిక్స్లను కొట్టి జట్టును గెలిపించడమే కాకుండా… రికార్డు సృష్టించాడు… అలాంటి రికార్డే…

చీమలపాడు ఘటన చాల బాధకారం

పోలీస్ కమిషనర్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడు గ్రామంలో బుధవారం నాడు జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటన బాధాకరమని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు. జరిగిన సంఘటనను తెలుసుకున్న పోలీస్…

TNGOS కాలనీ మరియు జర్నలిస్టు కాలనీలలో రూ. 12.15 పన్నెండు కోట్ల పదిహేను లక్షల రూపాయల అంచనా వ్యయం

: *TNGOS కాలనీ మరియు జర్నలిస్టు కాలనీలలో రూ. 12.15 పన్నెండు కోట్ల పదిహేను లక్షల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి(UGD) పైప్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ…

చీమలపాడులో జరిగిన ఘోర ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం

హైదరాబాద్‌: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన ఘోర ప్రమాదం పట్ల బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై మంత్రి పువ్వాడ కు ఫోన్‌ చేసిన సీఎం కేసీఆర్‌.. ప్రమాదానికి సంబంధించిన…

సముద్రాల లక్ష్మమ్మ కి నివాళుర్పించిన శాసనమండలి చైర్మన్ గుత్తా

దేవరకొండ (సాక్షిత ప్రతినిధి)కొండమల్లేపల్లిలోని పారబాయిల్డ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సముద్రాల వెంకన్న తల్లి సముద్రాల లక్ష్మమ్మ మరణించడంతో వారిభౌతిక కాయనికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, దేవరకొండ ఎమ్మేల్యే రవీంద్ర కుమార్ నాయక్ లు పూలమాల వేసినివాళుర్పించారు. దేవరకొండ…

164వ రోజు అన్న క్యాంటీన్

బాపట్ల జిల్లా అన్నదాత సుఖీభవ 164వ రోజు అన్న క్యాంటీన్ స్వర్గీయ నందమూరి తారకరామారావు శత జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పేద ప్రజల ఆకలి తీర్చాలన్న సంకల్పంతో బాపట్ల నియోజకవర్గ…

మైలవరం సచివాలయం-5 పరిధిలో సంక్షేమ పథకాలకు రూ.11.48 కోట్లు.

మైలవరం సచివాలయం-5 పరిధిలో సంక్షేమ పథకాలకు రూ.11.48 కోట్లు.-మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వెల్లడి.*సాక్షిత ఎన్టీఆర్ జిల్లా, మైలవరం: మైలవరం పట్టణంలోని సచివాలయం-5 పరిధిలో పేద ప్రజల సంక్షేమం కోసం సీఎం జగనన్న పాలనలో నేటి వరకు రూ.11,48,45,046లు…

దళితులను కించపరుస్తూ మాట్లాడిన తెలంగాణ సిఎం కెసిఆర్ పై చీరాల వన్ టౌన్ లో ఫిర్యాదు

బాపట్ల జిల్లా దళితులను కించపరుస్తూ మాట్లాడిన తెలంగాణ సిఎం కెసిఆర్ పై చీరాల వన్ టౌన్ లో ఫిర్యాదు చేసిన మాలమహానాడు వ్యవస్దప అద్యక్షులు చెల్లిబాబురావు.. భారత రాజ్యంగ నిర్మాత డా”బి. ఆర్ అంబేద్కర్ విగ్రహాం ఏదుట ఆందోళన.. అంబేద్కర్ విగ్రహానికి…

భవన నిర్మాణాలకు ఉపయోగించు సెంట్రింగ్ షీట్స్ లను దొంగతనం చేయు ముద్దాయిలు అరెస్టు

భవన నిర్మాణాలకు ఉపయోగించు సెంట్రింగ్ షీట్స్ లను దొంగతనం చేయు ముద్దాయిలు అరెస్టు తిరుపతి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ పరిదీలలో. నేరాలు. అరెస్ట్ కాబడిన ముద్దాయిలు: 1).దాటి. సునీల్, వయసు 29 సంవత్సరాలు, తండ్రి వెంకటేష్, ఇంటి నెంబర్ 5-114,…

కందుకూరు పట్టణ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ కె ఎం హానీఫ్

సాక్షిత నెల్లూరు జిల్లా : కందుకూరు, కలంకౌంటర్, కందుకూరు పట్టణ నూతన ఎస్ఐగా ఎస్ కే మహమ్మద్ హనీఫ్ బాధ్యతలు స్వీకరించారు. నెల్లూరు వన్ టౌన్ లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఎస్సై హనీఫ్ బదిలీపై కందుకూరు విచ్చేశారు.గతంలోగూడూరు రూరల్,నెల్లూరు క్రైమ్,పెళ్ళకూరు,చేజర్ల…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE