మైలవరం పట్టణంలో గడపగడప మన ప్రభుత్వం
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం మైలవరం పట్టణంలో గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమంలో నేడు 64వ రోజు ఉదయం పాల్గొన్న మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ . ఆయన ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు కలిగిన…
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం మైలవరం పట్టణంలో గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమంలో నేడు 64వ రోజు ఉదయం పాల్గొన్న మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ . ఆయన ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు కలిగిన…
చిట్యాల (సాక్షిత ప్రతినిధి)చిట్యాల పట్టణ కేంద్రంలో రేషన్ డీలర్లు పంపిణీ చేస్తున్న బియ్యం నల్లగా ఉండి పురుగుతో తౌడుతో తినడానికి వీలు లేకుండా ఉండే విధంగా ఉన్నాయని సిపిఐ చిట్యాల మండల సహాయ కార్యదర్శి జిల్లా సత్యం చిట్యాల పట్టణ కార్యదర్శి…
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం చీమలపాడు అగ్నిప్రమాద ఘటనలో క్షతగాత్రులైన వారిని మెరుగైన చికిత్స కోసం ఖమ్మం నుండి హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. ఐటి పురపాలక శాఖ మంత్రి కేటిఆర్, రవాణా శాఖ మంత్రి…
రామచంద్రపురం శ్రీనివాస్ నగర్ కాలనీ లో ఉన్న హిందూ,ఎస్సి,క్రిస్టియన్,ముస్లిం స్మశానవాటికలో ఎక్కడ లేని విదంగా విద్యుత్ దీపాల అలంకరణలో ఒక ఆహ్లాదకరమయిన ప్రదేశంగా తీర్చి దిద్దుతా అని రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ పర్యటించి తెలిపాడం జరిగింది.ఈరోజు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏఈ…
ప్రగతి యాత్ర‘లో భాగంగా 43వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…జీడిమెట్ల డివిజన్ శ్రీనివాస్ నగర్, సాయినగర్ కాలనీల్లో పాదయాత్ర…కోట్ల నిధులతో అభివృద్ధి పనులు పూర్తి చేసినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలో…
కేంద్రంలోని మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా దేశంలోని విపక్ష పార్టీలన్నీ ఏకం అవుతున్నాయి. 2024 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అందరు కలిసి కట్టుగా ఉండి మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని భావిస్తున్నాయి.. ఈ క్రమంలో బిహార్ సీఎం నితీష్ కుమార్ ముందడుగు…
హైదరాబాద్ :భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహం ప్రారంభానికి సిద్ధమైంది. హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ విగ్రహందేశంలో ఇప్పటివరకూ ఉన్న అంబేడ్కర్ విగ్రహాల్లోకెల్లా ఎత్తయినదిగా ఖ్యాతి గడించబోతోంది. పార్లమెంటు ఆకారంలో 50…
ఆబేద్కర్ ఆశయాలను సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలుచేసి చూపిస్తున్నారు. బాబాసాహెబ్ మాటలను పలు సందర్భాల్లో ఉటంకించడంతోపాటు ఆయన కలలను సైతం సాకారం చేస్తున్నారు. దళితోద్ధరణకు ముఖ్యమంత్రి ప్రత్యేక పథకాలు తీసుకొచ్చి అట్టడుగువర్గాలకు అందజేస్తున్నారు. దళితుల పట్ల సమాజ దృక్పథం మారేలా, గుణాత్మక…
సాక్షిత : ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కర్ణ భక్తుల సంక్షేమ సంఘం సభ్యులు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 23వ తేదీన సుభాష్ నగర్…
బీజే వైఎం మెగా వైద్య శిబిరం ప్రారంభించిన ఏస్ ఐ స్రవంతి రెడ్డిబీజేవైఎం జిల్లా అధ్యక్షులు అనంతు ఉపేందర్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: సేవ సామాజిక న్యాయ వరొచ్చావాల లో భాగంగా బీజేవైఎం జాతీయ &రాష్ట్ర కమిటీ ల…