తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ హబ్ గా రామగుండం

జ్యోతినగర్‌,: పరిశ్రమలకు నెలవైన రామగుండం పవర్‌ హబ్‌గా మారుతున్నది. ఈ ప్రాంతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యుత్‌ కేంద్రాలతోపాటు ప్రైవేటు రంగంలో పవర్‌ ప్రాజెక్టులున్నాయి. 2,600 మెగావాట్ల ఎన్టీపీసీ సూపర్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంతోపాటు టీఎస్‌ జెన్‌కో, ఎన్టీపీసీ ఫ్లోటింగ్‌ సోలార్‌,…

పలుకాలనీలలో పర్యటించిన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్…..

డ్రైనేజీ సమస్యల పరిశీలన…. ఓపెన్ డ్రైనేజీ ఉన్న స్థలాలలో పైపులు వేయాలని ఆదేశం….. పటాన్చెరు లోని శాంతినగర్ కాలనీ, మరియు నర్ర బస్తి కాలనీలలో ఓపెన్ డ్రైనేజీ నిండిపోవడం వల్ల మురుగునీరు బయటికి వచ్చి రోడ్లపై ప్రవహిస్తున్నాయని స్థానిక కాలనీవాసులు కార్పొరేటర్…

అగ్నిమాపక వారోత్సవాల వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే…

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ అధికారులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని చింతల్ లోని తన కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 14 నుండి 20వ తేదీలలో జీడిమెట్ల…

రోజ్ గార్ మేళా లో దేశానికి సేవచేసే మంచి అవకాశమిది కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి

సికింద్రాబాద్ సాక్షిత : సికింద్రాబాద్ బోయ గూడ లోని రైల్వే కళారంగ్ వేదిక ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలకు సంబంధించి 248 మంది యువతీ యువకులకు నియామక పత్రాను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

చిన్నారులకు శాసనసభ్యులు కృష్ణప్రసాదు ఆశీర్వచనాలు.

ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, నల్లమోతు వారి చిన్నారుల నూతన వస్త్రాలంకరణ వేడుకల్లో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నంకు చెందిన నల్లమోతు సురేష్ బాబు , ప్రశాంతి దంపతుల కుమారుడు నినీష్, కుమార్తె ప్రణతిల వస్త్రాలంకరణ వేడుకలు…

దేవినేని ఉమాకు, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారి స్ట్రాంగ్ వార్నింగ్.

దేవినేని చిట్టా అంతా అక్రమాల పుట్ట ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన గురువారం మైలవరంలో మీడియాతో మాట్లాడుతూ నిత్యం జగనన్న, వైసీపీపై విషం కక్కే…

అంబటి ఇలాకాలో అక్రమ మైనింగ్ మాఫియా: గాదె వెంకటేశ్వరరావు

పల్నాడు జిల్లా అంబటి ఇలాకాలో అక్రమ మైనింగ్ మాఫియా: గాదె వెంకటేశ్వరరావు నకరికల్లు మండలం త్రిపురాపురంలో అక్రమ మైనింగ్ ఉదయం మాత్రం ఎవరూ కనిపించరు రాత్రి అయితే చాలు పోలీసుల అండతో వేల లారీలను అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు…. బకాసుర(మంత్రి అంబటి)రాజ్యంలో…

సీతారామి రెడ్డి కి మాజీ డిప్యూటీ స్పీకర్ శాసనసభ్యులు కోన పుట్టినరోజు కానుక.

బాపట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ గా డి.సీతారామిరెడ్డి.రెడ్డి సామాజిక వర్గం నుంచి మొదటి చైర్మన్. సీతారామి రెడ్డి గారికి మాజీ డిప్యూటీ స్పీకర్ శాసనసభ్యులు కోన పుట్టినరోజు కానుక. బాపట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ గా డి.సీతారామిరెడ్డి.రెడ్డి సామాజిక వర్గం నుంచి…

33 వ సారి రక్త దానం చేసిన మేమున్నాం సేవాసమితి అధ్యక్షులు:-చల్లా.అశోక్ రెడ్డి

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం నల్లగుంట్ల గ్రామానికి చెందిన చల్లా అశోక్ రెడ్డి అనే యువకుడు 33 సార్లు రక్తదానం చేసి రికార్డు సృష్టించాడు. నంద్యాలలోని ఓ ఆసుపత్రిలో అత్యవసరంగా రక్తం అవసరం కావడంతో చల్లా అశోక్ రెడ్డి నంద్యాల బ్లడ్…

మైలవరం పట్టణంలో గడపగడప మన ప్రభుత్వం

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం మైలవరం పట్టణంలో గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమంలో నేడు 64వ రోజు ఉదయం పాల్గొన్న మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ . ఆయన ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు కలిగిన…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE